• October 13, 2025
  • 23 views
పోలీస్ శిక్షణ సెంటర్ ను పర్యవేక్షించిన చేసిన పోలీస్ కమిషనర్..!

జనంన్యూస్. 13.నిజామాబాదు. శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశాలు. నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రమును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…

  • October 13, 2025
  • 26 views
ఐదు సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వెయ్యాలి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 12 జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా గాంధీనగర్ కాలనీ అంగన్వాడి లో పల్స్ పోలియో డ్రాప్ వేయడం జరుగుతుంది మూడు రోజులపాటు చిన్నపిల్లల అందరికీ పోలియో చుక్కలు వేయించండి 5 సంవత్సరాలలోపు…

  • October 13, 2025
  • 24 views
గుడిపల్లి మండలం లోని ఘనపురం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు 31కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు.

గుడిపల్లి మండలం లోని ఘనపురం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ సమక్షం లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా…

  • October 13, 2025
  • 37 views
మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ సమక్షం లో 150 మంది జాయిన్ అయ్యారు.కాంగ్రెస్ పార్టీ కి బారీ షాక్కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో విఫలం కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో కండువాలు కప్పుకొని బి ఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి ఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా…

  • October 13, 2025
  • 19 views
ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం బుసిరెడ్డి ఫౌండేషన్

పాకాల బాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసానిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్. కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆపన్న హస్తం…

  • October 13, 2025
  • 22 views
వరి పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రాజశేఖర్

జనం న్యూస్ అక్టోబర్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపిచెడ్ గ్రామంలో సోమవారం రోజు ఏఓ రాజశేఖర్ గారు వివిధ రైతుల వరి పొలాలను సందర్శించారు. దీనిలో భాగంగా వరి పంటలో దోమపోటు – సుడిదోమ, కంకి నల్లి మరియు…

  • October 13, 2025
  • 21 views
శ్రీ దుర్గ భవానీ మాత ప్రతిష్టాపన మహోత్సవం

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలో శ్రీ దుర్గ భవానీ మాత ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర…

  • October 13, 2025
  • 20 views
మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ చారి ఘనంగా జన్మదిన వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శాసనసభ ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి 69th వ పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు మండలం కేంద్రంలోఘణంగా…

  • October 13, 2025
  • 28 views
హోరా హోరీ గా సాగిన ఓపెన్ తో ఆల్ సౌత్ ఇండియా లెవెల్స్ క్యారమ్స్ పోటీలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు ఓపెన్ టూ ఆల్ సౌత్ ఇండియా లెవెల్ క్యారమ్స్ పోటీలు జరుగుతున్న సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బిఎన్ శంకర్, ఆర్ముగం విశ్వనాథ్, షమీఉల్లాఖాన్, జంగంశెట్టి హరి, పల్లె…

  • October 13, 2025
  • 26 views
రాజంపేట నుండి పెంచలకోన కు RTC బస్సు సర్వీస్ కొరకు వాకర్స్ క్లబ్ వినతి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గ ప్రజలు మరియు భక్తుల అవసరాలపరంగా గతంలో పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం రాజంపేట నుండి పెంచలకోనకు వెళ్లి వచ్చుటకు రాజంపేట బస్ డిపో నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com