మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంఆత్మీయ వీడ్కోలు సభలో
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) పోలీసు కంట్రోల్…
147కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి, పరారైననలుగురు నిందితులను అరెస్టు చేసి,…
హైదరాబాద్ లో విదేశీ యువతిపై అత్యాచారం
జనం న్యూస్, ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పీఎస్ పరిధి లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి…
పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ బలోపేతం చేయాలి. అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై సమాచారం, అవగాహన కలిగి ఉండాలి. రౌడీలపై, కేడీ లపై,…
తెలంగాణలో రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో వర్షాలు
జనం న్యూస్ ఏప్రిల్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పది హేను జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది…
సర్పంచ్ లేకుండా ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం
జనం న్యూస్,ఏప్రిల్01, అచ్యుతాపురం: మండలం లోని గొర్లి ధర్మవరం పంచాయతీలో గ్రామ సర్పంచ్ గొర్లి అశ్విని మరియు వార్డు సభ్యులు లేకుండానే ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించారని, మండల సమావేశాలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ గ్రామ…
స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేన్ల పై పాలకులకు చిత్తశుద్ది లేదు
ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కుల గణన ఆధారంగా రాష్ట్రం లో స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42…
పేదల ఆకలి తీర్చేందుకే సన్న బియ్యం పథకం
జనం న్యూస్ ఏప్రిల్ 01నడిగూడెం పేదల ఆకలి తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలం లోని నారాయణ పురం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని…
సాగర్లో దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళా నిలయం ప్రారంభం
ప్రధమ వర్ధంతి సందర్భంగా దాసి సుదర్శనకు ఘనంగా నివాళి జనం న్యూస్- ఏప్రిల్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- జాతీయ అవార్డు గ్రహీత,చిత్రకారుడు, కళాకారుడు దాసి సుదర్శన్ ప్రధమ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు నాగార్జునసాగర్ లో దాసి సుదర్శన్…
సిర్పూర్ టి లో సన్న బియ్యం పంపిణీ…
జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి పెట్ మహేల ఏరియాలో గల షాప్ నంబర్ 3లో మంగళవారం లబ్దదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్ తౌఫిర్ అహ్మద్… రాష్ట్ర…