• April 1, 2025
  • 20 views
ఆఫ్ లైన్ లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలి….. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క

జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించిన డిప్యూటీ సీఎం రాజీవ్ యువ వికాసం పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం జనం న్యూస్, ఏప్రిల్ 2,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆఫ్ లైన్ లో కూడా రాజీవ్ యువ…

  • April 1, 2025
  • 19 views
మంథని ప్రభుత్వ ఆసుపత్రి లో మరింత మెరుగ్గా స్త్రీ వైద్య సేవలు- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నూతనంగా స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ బి. సోని ని నియమించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 02, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మంథని లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత మెరుగ్గా స్త్రీ వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా…

  • April 1, 2025
  • 36 views
రామచంద్రపురం ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు

జనం న్యూస్. మార్చి1. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రామచంద్రపురం ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్-ఉల్-ఫితర్. నమాజ్…

  • April 1, 2025
  • 18 views
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా..

ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి.. జనం న్యూస్ 1 ఏప్రిల్ 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణంలో  …

  • April 1, 2025
  • 20 views
పేదవారి కడుపు నింపడానికెే సన్నబియ్యం పథకం

పేదవారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి..త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ.. ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. తెలంగాణ రాష్ట్రంలో పండిన సన్నబియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా…

  • April 1, 2025
  • 17 views
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యచ్చ్ సి యూ భూముల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి

జనం న్యూస్ 01 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా యువ నాయకులు బండారి .రాజు మల్దకల్ మండలం కేంద్రముహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు భూముల…

  • April 1, 2025
  • 17 views
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం ని పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రేణు కుంట్ల సదయ్య

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని తహరాపూర్ గ్రామములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రవేశపెట్టిన రేషన్ సన్న బియ్యం డీలర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం రోజున పంపిణీ కార్యక్రమాన్ని…

  • April 1, 2025
  • 20 views
డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించిన శ్రావ్య

జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రావ్య గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాలో 516.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 12 వ ర్యాంకు సాధించింది. శ్రావ్య మొదటి ప్రయత్నంలోనే ఈ…

  • April 1, 2025
  • 27 views
సైబర్ నేరాలపై యువత అవగాహనా కలిగి ఉండాలి : ఎస్ఐ

జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం సైబర్ నేరాలపై యువత అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం మండల ఎస్. ఐ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, మన…

  • April 1, 2025
  • 20 views
వెయ్యి బీడీ కి , రూ 261-97 చెల్లించాలి సి పి ఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీడీకార్మికులకు పెరిగిన కరువు భత్యం,(వి డి ఏ)రూ 10-40 పైసలు, వెయ్యి బీడీల కు అన్ని కలుపుకొని రూ 261-97 పైసలు.ఈ పెరిగిన కరువు భత్యం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com