• May 17, 2025
  • 27 views
హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెట్ ధరలు భారీగా పెంపు

జనం న్యూస్ మే 17 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ మెట్రో సంస్థ రైల్ టికెట్ ధరలను పెంచుతూ ఎల్‌అండ్‌టీ మెట్రో నిర్ణయం తీసకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు అధికారిక…

  • May 17, 2025
  • 25 views
హనుమాన్ దీక్ష మాలధారణ స్వాములకు పండ్ల భిక్ష, పాలభిక్ష పంపిణీ

జనం న్యూస్;17 మే శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: కాలకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో, స్వాములకు పండ్ల భిక్ష, పాల భిక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మే 1, 2025న మార్కండేయ గుడి ముందు ప్రారంభించడం జరిగింది.ఈ…

  • May 17, 2025
  • 20 views
నూతన నీటి బోరుకి శంకుస్థాపన చేసిన నేతలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 17 తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు, బీసీ ముతరాశి కాలనీలో పంచాయతీ నిధులతో నాయకులంతా కలిసి నూతన నీటి బోరుకు శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ వైసీపీ నాయకులు…

  • May 17, 2025
  • 93 views
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మే 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం పేట మండలంలోని మైలారం గ్రామానికి అబ్బోజు లింగమూర్తి కుమారుడు వంశీకృష్ణ వివాహం వరంగల్ లోని కీర్తి గార్డెన్ లో జరుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ…

  • May 17, 2025
  • 22 views
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రభుత్వ ప్రోగ్రాం అమలాపురం

జనం న్యూస్ మే 17 ముమ్మిడివరం ప్రతినిధి స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్ ఆధ్వర్యంలో గోల్డ్ మార్కెట్ సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి…

  • May 17, 2025
  • 22 views
శంక బాయ్ కుటుంబానికి పరామర్శించిన ఎమ్మెల్యే

జుక్కల్ ఏప్రిల్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామానికి చెందిన రాందేవ్ గారు కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించారు.. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం రోజు…

  • May 17, 2025
  • 25 views
ఆత్మీయ భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా తాహశీల్దార్ కార్యాలయాల ముట్టడికి వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలి..!

జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి. ప్రభుత్వం మాట నిలుపుకోకుంటే కూలీలతో రాష్ట్రవ్యాపితంగా తహసీల్దార్ కాయాలయాలను ముట్టడిస్తాం.అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్.) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. రామకృష్ణ వెల్లడి. ఆత్మీయ భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా తాహశీల్దార్ కార్యాలయాల ముట్టడికి…

  • May 17, 2025
  • 30 views
సిరికొండలో జిలుగు విత్తనాల పంపిణీ..!

జనంన్యూస్. 17. సిరికొండ.ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పచ్చిరొట్ట ఎరువు అయిన జీలుగా విత్తనాలు సిరికొండ మండలములోని సిరికొండ , తుంపల్లి మరియు గడ్కోలే సొసైటి ద్వారా రైతులకు జిలుగ విత్తనాలు శనివారం రోజున రైతులకు పంపిణీ…

  • May 17, 2025
  • 23 views
పిసిసి అధ్యక్షుడికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు..!

జనంన్యూస్. 17. నిజామాబాదు.ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంధ్యారాణి దంపతులకు 27వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ నగర మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం. మరియు సిరికొండ మండలం కు చెందిన గౌడ సంఘం…

  • May 17, 2025
  • 29 views
సి బి ఎస్ ఈ ,2024-25 పదవ మరియు పన్నెండవ తరగతి ఫలితాల్లో

జనం న్యూస్ మే 17 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) గ్రీస్ ఫీల్డ్ స్కూల్ విజయకేతన సీబీఎస్ఈ 2024-25 పదవ మరియు పన్నెండవ తరగతి ఫలితములలో సి బి ఎస్ సి బోర్డు నిబంధనలను అనుసరించి ఇవ్వబడిన ఫలితములలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com