పేదల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై19, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో గల జడ్పి అతిధి గృహాన్ని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల వైద్యం,…
వివేకానంద నగర్ నారాయణ పాఠశాల ఈవియన్ బ్రాంచ్ విద్యార్థుల క్యాబినెట్మావేశం
జనం న్యూస్ జులై 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న నారాయణ పాఠశాల ఈవియన్ బ్రాంచ్లో విద్యార్థుల క్యాబినెట్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నాయకులను ఎన్నిక చేసుకొని, నాయకత్వ…
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు
జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు దంపతులు మరియు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి దంపతులు వారికీ…
జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల కార్యక్రమం.
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 19-72025 జోగిపేట్ మున్సిపల్ మూడో వార్డ్ పరిధిలోగల బిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లన్న కాలనీవాసులు ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని పోచమ్మ అమ్మవారికి. బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం…
గంజాయిని నిర్మూలించేందుకు సాగును సమూలంగా నాశనం చేసాం’సంకల్పం’ కార్యక్రమంలో పాల్గొన్న – విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సంకల్పం”…
విజయనగరంలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణ పరిధి రెండవ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో బాబు పూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్ సిక్స్, మరిఎన్నో…
రైతుల బతుకులు రోడ్డుకి ఈడ్డడమేనా కూటమి పాలన”
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రైతుల బతుకులు రోడ్డుకి ఈడ్చడమేనా కూటమి పాలన అని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు ప్రశ్నించారు. స్థానిక గైతు బజార్ వద్ద రైతులతో కలిసి శుక్రవారం…
మెంటాడ పిఏసిఎస్ అధ్యక్షుడిగా గొర్లె ముసలి నాయుడు
జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మెంటాడ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు తెలిపారు. గురువారం స్థానిక మెంటాడ పిఎసిఎస్ కార్యాలయంలో అధ్యక్షులు గా గొర్లె ముసలి నాయుడు…
ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ని నివారించవచ్చు
క్యాన్సర్ పట్ల అవగాహన చేయడం అభినందనీయం : పోలీస్ కమిషనర్ వెల్లడి..! జనంన్యూస్. 18.నిజామాబాదు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను నివారించవచ్చని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని…
సమస్త మానవాళికి ఆధారం భగవద్గీత – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 18.నిజామాబాదు. ఇందూర్ నగరం : 18 జులై నుండి 24 జులై వరకు భూమారెడ్డి కన్వెన్షన్లో ప్రముఖ ధార్మిక గురువు, ఆచార్య మహామండలేశ్వర శ్రీ స్వామి అవధేశానంద గిరిజీ మహారాజ్ గారిచే బోధించబడుతున్న శ్రీమద్ భగవత్ కథ కార్యక్రమానికి ఇందూర్…