నర్సాపూర్ మైనారిటీ గురుకుల పాఠశాల! కళాశాల,(బాలుర-1) ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ
జనం న్యూస్. మే15. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ(బాలుర-1) గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ప్రవేశాల కొరకు గురువారం తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్. తారీఫ్ అన్సారి మెదక్ జిల్లా…
తీన్మార్ మల్లన్న టీం జయ్ గ్రామంలో సంత ప్రారంభించారు
జనం న్యూస్ మే 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో గ్రామ సంత నిర్వహించడం జరిగింది ఆ గ్రామంలోని ముత్యాలు గ్రామ ప్రజలు నన్ను కొన్ని రోజులుగా మా గ్రామంలో కూడా గ్రామ…
విద్యుత్ తీగలు తగిలి గేదెల మృతి
జనం న్యూస్ 16మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లాపెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో గత రాత్రి ఈదురు గాలులతో వ్యవసాయ బావులకు వెళ్లే విద్యుత్ వైర్లపై చెట్టు పడి విద్యుత్ స్తంభాలు విరిగి కింద పడగా ఈరోజు ఉదయం అనుకోకుండా కొత్త…
మున్సిపల్ అనుమతి ఉంటే నే ప్లెక్సీ ల యూనిట్ నిర్వాహకులు ఫ్లెక్సీ లు వేయాలి మున్సిపల్ కమిషనర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు లేకుంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు-కమిషనర్ విచ్చలవిడిగా బ్యానర్లు, ఫ్లెక్సీ లు కడితే కఠిన చర్యలు కమిషనర్ చిలకలూరిపేట పట్టణం లో విచ్చలవిడిగా మున్సిపల్ అధికారులు…
విజయ ‘సింధూరం’ కల్నల్ సోఫియా ఖురేషి పై అనుచిత వ్యాఖ్యలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చేసిన బిజెపి మంత్రి విజయ్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం రాధాకృష్ణ డిమాండ్. కాశ్మీర్లోని పహల్గాములో అమాయకులను పొట్టన…
జర్నలిజంలో సాలూరు వాసిరేగాన షణ్ముఖ రావు కు ఏ.యు. డాక్టరేట్
వైస్ చాన్సలర్ ఆచార్య. జి. పి రాజశేఖర్ నుంచి జర్నలిజం లోడాక్టరేట్ ఉత్తర్వులు అందుకుంటున్న రేగాన షణ్ముఖ రావు జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్న లిజం విభాగ పరిశోధక విద్యార్థి…
నూకాంబిక అమ్మవారు మాల ధారణ భక్తులను సత్కరించిన ఎమ్మెల్యే రామకృష్ణ
జనం న్యూస్ మే 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నూకాంబిక అమ్మవారు మాల ధారణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జనసేన కార్యాలయంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ను సంఘ సభ్యులు కలుసుకొని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారు జాతర…
DCCB సిబ్బందికి జేసీ అభినందన
జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గడచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లాభాల బాట పట్టిందని బ్యాంక్ సీఈవో ఉమామహేశ్వరరావు తెలిపారు. DCCB పర్సన్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న JC సేతుమాధవన్ అధ్యక్షతన…
జిల్లా వ్యాప్తంగా “ఈ-బీట్స్” విధానం అమలుతో పోలీసు గస్తీ పటిష్టం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్., జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో నేరాలను నియంత్రించుటకు “ఈ-బీట్స్” విధానంను అమలు చేసి, పోలీసు గస్తీని మరింత పటిష్టంచేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్…
పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలకు “ఈ-ఆఫీస్”
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనలో పారదర్శకతను, వేగవంతంమైన సేవలందించేందుకు “ఈ-ఆఫీస్”విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయ…