ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వ వైఖరి మారాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర ఆర్ధిక కార్య దర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ…
గ్రంథాలయ వేసవి శిబిరాల్లో విద్యార్థులకు శిక్షణ
జనం న్యూస్,మే15,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖ గ్రంధాలయంలో ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వేసవి శిబిరాల శిక్షణలో విద్యార్థులకు తెలుగు ఛందస్సు చెప్పటానికి రిసోర్స్ పర్సన్ గా అచ్యుత స్కూల్ తెలుగు మాస్టర్ ఆర్ సత్యనారాయణ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగులోఉన్న అక్షరాలలో పొట్టి…
17న శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేట ఎన్నికలు
జనం న్యూస్;15 మే గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; మే 17 శనివారం రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేటకు సంబంధించి ఎన్నికలు కలవని శ్రీకృష్ణ…
కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు జాబ్ గ్యారంటీ
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే15,అచ్యుతాపురం: యలమంచిలి నియోజవర్గంలో చదువుకున్న యువత ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం…
ఈ సంవత్సరమైనా (ఆర్ టి ఈ) అమలు చెయ్యండి
రాము (బి.ఎస్.ఎఫ్.ఐ) నాయకులు జనం న్యూస్, మే 16 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బి.ఎస్.ఎఫ్.ఐ నాయకుడు ఆర్ టి ఈ వినతిపత్రం అందిస్తూ విద్య వ్యవస్థ గురించి ఈ విధంగా పేర్కొన్నారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి…
సార్వాత్రిక సమ్మెతో కార్మికుల పోరాట స్ఫూర్తిని చాటుదాం..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. సిరికొండ. సార్వాత్రిక సమ్మెతో కార్మికుల పోరాట స్ఫూర్తిని చాటుదాం. అనిమన పోరాట పటిమతో కేంద్రం తెచ్చిన కొత్త లేబర్ కోడ్ లను వెనక్కి కొడదాం.అని టీయుసిఐ జిల్లా ప్రధానకార్యదర్శి , రమేష్ పిలుపును ఇచ్చారుఈనెల 20న జరిగే…
ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజిన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ నుండి ఎల్లమ్మ చెరువు వరకు ఉన్న ఓపెన్ నాలా పూడిక తీత డీసిల్టింగ్ నులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల…
యువతకు ఉపాధి లేక హరి గోస పడుతుండ్రు ,,,,
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలగుర రాజకుమార్ జనం న్యూస్ 15 మే బీమారం మండల ప్రతినిధికాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ లో బి ర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గని అభివృద్ధికి నోచుకోకుండా…
వైభవంగా మత్స్యగిరి స్వామి నాగవల్లి మహోత్సవం
జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా…
ట్యూషన్ మాస్టర్ కు సన్మానం
జనం న్యూస్ మే 15 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కాట్రేనికోన గ్రామం నందు సుమారు 33 సంవత్సరాలు నుండి విద్యార్థులు కు ట్యూషన్ చెబుతూ ఎందరో విద్యార్థులు కు మార్గ నిర్దేశం చూపిన ఎం సతీష్ మాస్టర్…