ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలి తహసిల్దార్ సత్యనారాయణ
జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి రేషన్ డీలర్లతో తహసిల్దార్ మాట్లాడుతూ ఏ ఒక్కరు బియ్యం అమ్మి నట్లు ఫిర్యాదులు వస్తే కేసులు…
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ! నిరసన తెలిపిన. ముస్లిం సోదరులు
జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం రామ చంద్రపురం మజీద్ లో పెద్ద…
రహదారి విస్తరణభూ నిర్వాసితులతో సమావేశం
మీ సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా:ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,మార్చి29, అచ్యుతాపురం:అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురంలో ఉన్న నివాసం వద్ద నమావేశం నిర్వహించారు.అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు,…
ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వంలా ఉండాలి
▪️రాబోయే పండుగలన్నీ స్నేహపూరితమైన వాతావరణంలో జరుపుకోవాలి… ▪️హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, దేశంలోని విభిన్న కులాలు, మతాలవారు రాబోయే పండుగలు…
రంజాన్ పండుగ అందరి పండుగ
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తున్న షేక్ మౌల,పఠాన్ మెహర్ ఖాన్. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రంజాన్ పండుగ పేదవారు, ధనికులు అనే బేధం లేకుండా అందరూ కలిసి మెలసి చేసుకునే పండుగ రంజాన్ పండుగ అని…
పంచ మహాల్ దామరగిద్దలో శ్రీ లక్ష్మి వేంకటాచలపతి, శ్రీనివాసుడు.
వేం పాపాలు,కట తొలగించే,ఈశ్వరుడు భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి జనం న్యూస్,మార్చ్ 29,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద గ్రామం సమీపంలోని దట్టమైన అటవి ప్రాంతంలోని ఓ కొండపై వెలసిన కలియుగ దైవంగా…
వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి! నిరసన తెలిపిన హత్నూర. ముస్లిం సోదరులు
జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం హత్నుర జామియా మజీద్ లో పెద్ద…
అనుమానస్పద స్థితిలో యువతి మృతి
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస…
రూ.కోట్ల ఆస్తిని ఇవ్వడం సమంజసమా: బొత్స
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో లులు మాల్ భూమి లీజుపై ప్రభుత్వ నిర్ణయాన్ని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పారదర్శకత లేకుండా సుమారు…
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపం తెలియచేసిన విజయనగరం జిల్లా క్రైస్తవ సంఘాలు
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాజమండ్రి లో అకాల మరణమునకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ సమాజంనకు తీరని లోటు, ఆయన అనేక పేదలను, అనాధులను పోసించే గొప్ప వ్యక్తి…