ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వెలుగు కాశీరావు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 28.ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు మసీదు వద్ద రంజాన్ మాసంని పురస్కరించుకొని జనసేన పార్టీ తర్లుపాడు మండల నాయకులు వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు…
వన్ నేసన్ వన్ ఎలక్షన్ ఓకే దేశం ఓకే ఎన్నిక పై భారతీయ జనతా పార్టీ ద్రుష్టి
జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు:ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మండల అధ్యక్షుడు రా మెల్లరాజశేఖర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే…
వన్ నేసన్ వన్ ఎలక్షన్ ఓకే దేశం ఓకే ఎన్నిక పై భారతీయ జనతా పార్టీ ద్రుష్టి
జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు :ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మండల అధ్యక్షుడు రా మెల్లరాజశేఖర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్…
కోరేపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి…
చిట్కుల్ గ్రామంలో జగనేకేరాత్ ఘనంగా నిర్వహించారు
జనం న్యూస్ మార్చ్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి:మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులందరూ మసీదులో జగనే కేరాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాత్రి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు చిట్కుల్…
గ్రామాల్లో పల్లె నిద్ర చేసి ప్రజలతో మమేకమవుతున్న పోలీసులు– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక:జిల్లాలో వివిధ గ్రామాలను సంబంధిత పోలీసు అధికారులు సందర్శించి, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ, వివిధ నేరాల నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తూ, గ్రామాల్లో పల్లె నిద్ర చేసి, వారి…
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఎందుకు ఇంత కక్ష
జనం న్యూస్ 28 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్:జోగులాంబ గద్వాల్ జిల్లా రైతులతో కలిసి,బైక్ పై వెళ్ళి,ఎండిన పంట పొలాలను పరిశీలించిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు…
గోర్ బోలి భాషను అధికార భాషగా గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చందులాల్ నాయక్
జనం న్యూస్ -మార్చి 28 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం గోర్ బోలి భాషను అధికార భాషగా గుర్తించి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని…
విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం
జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక:విజయనగరం రూరల్ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో…
జిల్లా రామ్ చరణ్ యువశక్తి మరియు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం స్థానిక విజయ బ్లడ్ బ్యాంక్ నందు జిల్లా రాంచరణ్ యువశక్తి టీం ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన నాయకులు…