విద్యారంగాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎస్ ఎఫ్ ఐ మంద శ్రీకాంత్
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎస్ ఎఫ్ ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు…
కొత్త రేషన్ కార్డుల జారీ ఎక్కడ
జనం న్యూస్ 27 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా భారతీయ జనతాపార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో, తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల…
కాంగ్రెస్ ఇచ్చిన ఏడవ హామీ ఏమైంది.సీఐటీయూ జనం న్యూస్ 27 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏడవ హామీ ఏమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం…
తాళ్లరాంపూర్ లోసీసీరోడ్ భూమిపూజకార్యక్రమం
జనం న్యూస్ మార్చి 26:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలోని తాళ్లరాంపూర్ గ్రామములో బుధవారం రోజునా ఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి మంజూరు ఐనా సీసీరోడ్ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు సోమదేవరెడ్డి మాట్లాడుతూ సీసీరోడ్ జాతీయ ఉపాధి…
అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసిన ఎస్సై…..
బిచ్కుంద మార్చి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు అయినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన…
సాంస్కృతిక సారధి కళాబృందం కళాజాత
జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలసత్పతి ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్ సూచనతో తెలంగాణ సాంస్కృతిక సారథి శ్రీకాంత్ చారి…
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి”
జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేశ్ డిమాండ్ చేశారు.బుధవారం విజయనగరం ఎల్.బి. జి భవనంలో గోడ పత్రికను విడుదల చేసారు. ఎన్నికల ముందు…
ఖేలో ఇండియా గోల్డ్ మెడలిస్ట్ *లలితను అభినందించిన శాప్ చైర్మన్ రవినాయుడు
జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్ లోనూ, వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలలోనూ మెడల్స్ సాధించిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన…
విద్యార్ధినుల ఆత్మ రక్షణకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ‘శక్తి టీమ్స్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధినుల ఆత్మ రక్షణకు అవసరమైన ళుకువలనువిద్యార్థులకు శక్తి టీమ్స్ నేర్పుతూ, వారిలో చైతన్యం…
భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువతరం ఉద్యమించాలి
పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దారవత్ రవి, పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి కామల్ల ఉదయ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పరాయి పాలనను ఎదిరిస్తూ నవ యవ్వన ప్రాయంలో దేశ స్వాతంత్ర్యం, సమానత్వంకై ఉరికంభమెక్కిన భగత్ సింగ్, రాజ్…