ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
జుక్కల్ ఆగస్టు 15 జనం న్యూస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కామారెడ్డి జిల్లా యూత్…
బట్టాపూర్ లో తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎస్ ఐ పడాల రాజేశ్వర్
జనం న్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తాండ బంజారాలు గురువారం నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో బంజారా సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బంజారా…
స్వాతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ గా అభివృద్ధి..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. నిజామాబాదు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . జాతీయ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం…
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన చైర్మన్ కవిత
బిచ్కుంద ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు 79 వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షురాలు శ్రీమతి దొడ్ల…
హ్యాపీ ఇండిపెండెన్స్ డే అజీముద్దీన్
హ్యాపీ ఇండిపెండెన్స్ డే అజీముద్దీన్ ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము
నూతన గృహప్రవేశం నాకు హాజరైన మాజీ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 14. సిరికొండ. నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేడు కొండూరులో పలు శుభకార్యాలలో పాల్గొన్నారు కొండూరు అన్నం నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశానికి వచ్చేసిన నిజాంబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ అలాగే…
తర్లుపాడులో మహిళా గ్రూపులకు కూరగాయ విత్తనాల పంపిణీ
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 14 స్థానిక వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాలకు కూరగాయ విత్తనాల ప్యాకెట్లు ఈరోజు ఎమ్మార్వో కె. కిషోర్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ ప్యాకెట్లో 11 రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయని,…
ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ ఆగష్టు 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల పరిధిలోని కలకోవ గ్రామంలో వైద్యాధికారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ వర్షాల కారణంగా వైద్య సిబ్బంది ముందస్తు గా జ్వర పీడీతులను గుర్తించేందుకు ఇంటింటి…
విద్యుదాఘాతంతో రైతు మృతి…
జనం న్యూస్- ఆగస్టు 14- నాగార్జునసాగర్ రిపోర్టర్ విజయ్ – విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది . గురువారం అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రైతు కూరాకుల లక్షయ్య(48) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు…
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అవగాహన కొరకు గురుకుల ఎన్.సి.సి క్యాడెట్ల ర్యాలీ
జనం న్యూస్ – ఆగస్టు 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు గురువారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ఎన్.సి.సి క్యాడెట్లు 31టి నల్గొండ బెటాలియన్…