బి ఆర్ఎస్ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే….
జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం కుర్ల గ్రామం భాశెట్టి రాచప్ప గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే…
బస్సుసౌకర్యంలేక…విద్యకుదూరమవుతున్న బడి ఈడు పిల్లలు.వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎంపీజే డిమాండ్
జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 13 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతిపదికనవిద్యారంగాన్నిఆధునికసాంకేతికపరిజ్ఞానంతో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలన్నఉద్దేశంతోప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థను ఎన్నుకోవడం జరిగినది.దీంతోఇప్పటికేవిద్యావ్యవస్థలోసంమూలమైనపెనుమార్పులతో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసినందుకుశ్రీకారంచుట్టినవిషయంపాఠకులకువిధితమే.కానీతర్లుపాడుమండలంలోనితుమ్మలచెరువు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకుపరిసరగ్రామాలైనబుడ్డపల్లి,కేతగుడిపి,జగన్నాధపురం, సూరె…
రోడ్లను కమ్మేసిన పిచ్చి మొక్కలు
జనం న్యూస్ అక్టోబర్ 13(నడిగూడెం) మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లను పిచ్చి మొక్కలు పూర్తిగా కమ్మేశాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోవడం…
కల్తీ మద్యం పైన కదం తొక్కిన రాజంపేట మహిళ లోకం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్ నాథ్ రెడ్డి గారి పిలుపు మేరకురాజంపేట పట్టణం ఎక్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ…
అలంపూర్ నియోజక వర్గంలో మారుతున్న రాజకీయాలు
జనం న్యూస్ 13 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కండువా కప్పి ఆహ్వానం పలికిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్…
యూట్యూబ్ అసోసియేషన్, బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం
జనం న్యూస్ 13 అక్టోబర్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి తు కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ రిమెళ్ళ శంకర్) ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రామ్ నరసింహ, మరియు సతీష్ నేతృత్వంలో ఘనంగా జరిగిన ఉత్తమ బతుకమ్మ పోటీల విజేతల అవార్డుల…
బాకీ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించిన కలగూర రాజ్ కుమార్
(జనం న్యూస్ అక్టోబర్ 13 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలం చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్, సోమవారం రోజున బాకీ కార్డుల కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు…
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మెయింటెనెన్స్ లేక మూలనపడ్డ చెత్త సేకరణ వాహనాలు
రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు నిధుల లేక సమస్యల వలయంలో నందికొండ మున్సిపాలిటీ జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు…
ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్న ఆర్వో వాటర్ ప్లాంట్ల పైన చర్యలు తీసుకోవాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎంపిడిఓ కె.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరి బాబులకు వినతి. గిరిజన సమాఖ్య,యువజన సమాఖ్య నాయకులు. చిలకలూరిపేట /మండలంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి…
స్థానిక ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలి..
సర్పంచులకు ఒకన్యాయం ఎమ్మెల్యే లకు ఒక న్యాయమా.. స్థానిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ జీవోను అమలు చేయాలి..! బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పైతర నరసింహ రెడ్డి జనం న్యూస్, అక్టోబర్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్…