రాయపొల్: వడగండ్ల వానతో తడిసి ముద్దయిన వరి చేను
(జనం న్యూస్. చంటి) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈరోజు గుర్రాల సోప వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన…
రాయపొల్ వడగండ్ల వానతో తడిసి ముద్దయిన వరి చేను
(జనం న్యూస్. చంటి) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈరోజు గుర్రాల సోప వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్న బండి రమేష్
జనం న్యూస్ మే 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మంచిని మైకులో చెప్పమన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజోప కార్యక్రమాలను ప్రజల్లోకి తీసు కెళ్ళి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. జనం న్యూస్ 5 మే ( భీమారం…
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కూకట్పల్లిలో నిర్వహించిన బీజేపీ నిరసన పాదయాత్రలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ మే 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా కూకట్ పల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన పాదయాత్రలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు,జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద…
వైభవంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో చౌరస్తా వద్ద భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా. జరుపుకున్నారుబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు…
ఐలాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు
పాల్గొన్న ప్రజా ప్రతినిధులు జనం న్యూస్ మే 05 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలో గల ఐలాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఘనంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవాల్లో…
ఈనెల 25న పద్మశాలి సమాజం ఎన్నికలు: నామినేషన్లు 12 నుండి మొదలు”
సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: సిద్దిపేట పట్టణo లోని పద్మశాలి సమాజం ఎన్నికలు ఈనెల 25 నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి మామిడాల గౌరీ మోహన్ తెలిపారు .ఈనెల 12 నుంచి నామినేషన్ పాత్రలు విక్రయించడం జరుగుతుందన్నారు .ఈనెల 25న ఉదయం…
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన తూంకుంట నర్సారెడ్డి
జనం న్యూస్, మే 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ రైతు వేదికలో ఈ రోజు సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ…
చిన్న రాతిలో పెద్ద మార్పు-ఎజాస్ అహ్మద్ జీవిత సేవా పంథా”
జనం న్యూస్:5 మే సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే” పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు ఎంతో అవసరం.ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాస్ అహ్మద్ కేజీ టు పీజీ వరకు లక్షలాది మంది విద్యార్థుల…