సద్దుల బతుకమ్మ పండుగ మంగళవారం జరుపుకొవలి
జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ విషయం గ్రామ కార్యదర్శి రత్నాకర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు జిన్న ప్రతాప్ సేనా రెడ్డి. మత్స్యగిరి దేవస్థానం ఆలయ చైర్మన్ సామల బిక్షపతి. అన్ని కుల…
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. బండి రమేష్
జనం న్యూస్ సెప్టెంబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమ పథకాలను హామీలను వాగ్దానాలను అమలు చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.దళితులు గిరిజనులు మైనార్టీలు వెనకబడిన…
అమ్మవారి సేవలో -అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 29.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. శ్రద్ధానంద్ కొత్త గంజ్ లో నిర్వహించిన మహా అన్నదానం & పూజ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు. పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దుర్గా దేవి మహిషాసురుడనే రాక్షసునితో…
ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవం…
జనం న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం గుత్తెన దీవి గ్రామం సాయిరాం విద్యానికేతన్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గుత్తెనదీవి ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ…
రాజ్యసభ సభ్యులు శ్రీపా కా సత్యనారాయణ ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు
న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు కవి కోకిల శ్రీ గుర్రం జాషువా జన్మదిన ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం…
మూల మలుపు వద్ద దట్టంగా పెరిగిన చెట్లను తొలిగించిన జీపీ సిబ్బంది
జనం న్యూస్ సెప్టెంబర్ 29(నడిగూడెం) మండల పరిధిలోని సిరిపురం గ్రామం నుండి నారాయణ పురం వెళ్లే ప్రధాన రహదారి కి ఉన్న మూల మలుపు వద్ద దట్టం గా పెరిగిన చెట్ల ను సిరిపురం పంచాయతి సెక్రటరీ ఆదేశాల మేరకు సోమవారం…
చుంచనకోట గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) చేర్యాల మండల కేంద్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో చుంచనకోట లో సుతారి భావానీ,రమేష్,కుటుంబ సమేతంగా కొలి పాక కీర్తన, సుతారి సుతారి ప్రీతమ్,పాల్గొని అమ్మవారిని…
భావనా ప్రియ సాహితీ వేదికలో అంజయ్య గౌడ్ శతకాల ఆవిష్కరణ”…
జనం న్యూస్ :29 సెప్టెంబర్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; భావనా ప్రియ సాహితీ వేదిక ఎనిమిదేళ్ల పండుగ సందర్బంగా భద్రాచలంలో సిద్ధిపేట జిల్లాకు చెందిన బండకాడి అంజయ్య గౌడ్ రచించిన శ్రీవేణుగోపాల స్వామి, గుఱ్ఱం జాషువా శతకాలను సూరం…
సిరిపురంలో సరస్వతి దేవిగా దుర్గామాత దర్శనం
జనం న్యూస్ సెప్టెంబర్ 29 నడిగూడెం మండల పరిధిలోని సిరిపురంలో శ్రీ కోదండరామస్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం దుర్గామాత చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది.విద్యార్థులు తమ పుస్తకాలను…
మహనీయుల జయంతి సందర్భంగా నివాళులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలి బచ్చు భవన్ నందు దేశం గర్వించదగ్గ ఇరువురు మహనీయుల( భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా) జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్…












