• March 24, 2025
  • 26 views
జాతీయ సెమినార్ కు ఏర్పాట్లు.

జనం న్యూస్ ; 24 మార్చ్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27న “అట్టడుగు వర్గాల సమానత్వము- సమ్మిళిత సమాజం” అనే అంశంపై జాతీయ సెమినార్ జరగనుంది.ఈ ప్రతిష్టాత్మక…

  • March 24, 2025
  • 26 views
స్టాఫ్ నర్సు లు ఎంపికైన వేములకుర్తి శ్రీధర్,మధులత

జగిత్యాల జిల్లా కేంద్రంలో డియం ఆడ్ హైచ్ ఓ ద్వారా నియామకం ( జనం న్యూస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్) జనం న్యూస్, మార్చ్ 24, జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం: మండలం లోని వేములకుర్తి గ్రామనికి చెందిన…

  • March 24, 2025
  • 30 views
గిద్దలూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత మన కుందురు నాగార్జున రెడ్డి.

గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి. జనం-న్యూస్, మార్చి 24,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి జనం-న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా…

  • March 24, 2025
  • 32 views
నియోజకవర్గంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియూన్ కార్యక్రమం

జనం న్యూస్ మార్చ్ 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టి అగ్ర నేత లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో డివిజన్…

  • March 24, 2025
  • 23 views
బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

జనం న్యూస్ మార్చి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఐపీఎల్ క్రికెట్ సీజన్ సందర్భంగా యువత ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడవద్దని క్రమశిక్షణతో మంచిగా చదివి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ అన్నారు.సోమవారం మునగాల…

  • March 24, 2025
  • 123 views
గిద్దలూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత మన కుందూరు నాగార్జున రెడ్డి.

బేస్తవారిపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండా వెంకటరెడ్డి. జనం-న్యూస్, మార్చి 24,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా వెంకటరెడ్డి జనం-న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ ప్రతినిధితో మాట్లాడుతూ…

  • March 24, 2025
  • 30 views
పి వై ఎల్ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు విజయవంతం..!

జనంన్యూస్. 24.నిజామాబాదు. ప్రతినిధి. భగత్ సింగ్ 94 వ స్మారక జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈనెల 22,23, తేదీలలో ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ క్రీడా పోటీలకు జిల్లా నలుమూలల నుండి 40 టీములు రావడం జరిగింది…

  • March 24, 2025
  • 28 views
రాజీవ్ యువ వికాసం పథకం లో ఎస్సీ,ఎస్టీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి.

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ అథారిటీస్ కీ వినతి పత్రం…

  • March 24, 2025
  • 26 views
విడదల రజనీపై మల్లెల రాజేష్ నాయుడు వెంట ఎన్డీఏ కూటమిలో చేరిన కౌన్సిలర్స్ నిప్పులు చెరిగారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మాజీ మంత్రి విడుదల రజిని పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పై మీడియా సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు.…

  • March 24, 2025
  • 32 views
తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్,ఆయన మహిళలకు గౌరవం ఎలా ఇస్తారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com