• May 2, 2025
  • 40 views
అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాండీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు

అబివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు అన్నారు. వాంకిడి మండల కేంద్రం లోని మండోకర్ వాడలో ఉపాధి హామీ 4 లక్షల వీధులతో సీసీ రోడ్డు పనులను ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు…

  • May 2, 2025
  • 44 views
కంగ్టి నుంచి రామ్ సింగ్ నాయక్ తండా కి శ్రీ భవాని మాత, సంత్ సేవాలాల్ మహారాజ్,విగ్రహాల తరలింపు

అంగరంగ వైభవంగా బంజారా నృత్య నాట్య ప్రదర్శనతో విగ్రహాలను ఊరేగింపుగా బంజారా భక్తులు జనం న్యూస్,మే 02, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల చౌకన్పల్లి రామ్ సింగ్ నాయక్ తండలో నూతనంగా శ్రీ జగదంబ భవాని మాత,సేవాలాల్ మహారాజ్,ఆలయాన్ని నిర్మించారు.…

  • May 2, 2025
  • 31 views
ఆర్వో వాటర్ ఫిల్టర్ ఫ్రిడ్జ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ డివిజన్ ఎఎస్పీ చిత్తరంజన్

జనం న్యూస్ మే 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి…

  • May 2, 2025
  • 27 views
మే 5 నుంచి 20 వరకు జిల్లాకు ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహణ…..రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మే నెల చివరి వరకు ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి భూ సేకరణ జరిగిన భూముల వివరాలు అప్ డేట్ చేయాలి నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు అర్హుల కు ఇందిరమ్మ ఇండ్ల పథకం కేటాయించాలి…

  • May 2, 2025
  • 34 views
హైవేపై వాహనదారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

యువకులు లైసెన్స్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు దొంగల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ మే 03(మునగాల మండల ప్రతినిధి…

  • May 2, 2025
  • 101 views
తైక్వాండో ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం..!

పాల్గొన్న ప్రముఖులు.. జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి, సెల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిది మనిషిని మనిషిగా గౌరవించాలి, ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి, ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముంగింపు కార్యక్రమంలో లో…

  • May 2, 2025
  • 25 views
హైడ్రా అధికారులతో సమావేశమై నల్లచెరువును పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో హైడ్రాధికారులతో సమావేశమై అనంతరం నల్లచెరువు వద్ద అధికారులతో చెరువును పర్యవేక్షించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, పట్టాదారులకు ఎటువంటి ఇబ్బంది…

  • May 2, 2025
  • 23 views
ఉగ్ర దాడికి నిరసనగా ఆల్విన్ కాలనీ ముస్లింల ర్యాలీ

జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై మందిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో ముస్లింలు ర్యాలీ…

  • May 2, 2025
  • 25 views
నేడు అమరావతిలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

జనం న్యూస్,మే 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కూటమి సర్కార్‌ ప్రతిష్టా త్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి రీలాంచ్‌ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవు…

  • May 2, 2025
  • 27 views
హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జాలియా మోర్లి

జనం న్యూస్, మే 3( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ లో జరుగు తున్న మిస్ ఇండియా వరల్డ్ 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముస్తాబైన విషయం తెలిసిందే. మిస్స్ ఇండియా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com