భవన నిర్మాణ సామాగ్రిని దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
సెంట్రింగ్ సామాగ్రి నిల్వ ఉంచిన స్తావరం పై పోలీసుల దాడి రూ.5 లక్షల విలువైన సామాగ్రి స్వాధీనం జనం న్యూస్ జూలై 15 సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన స్కాఫోల్డింగ్,సెంట్రింగ్…
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న బీజేపీ జాతీయ నాయకులు పురిఘళ్ల రఘురామ్
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న బీజేపీ జాతీయ నాయకులు పురిఘళ్ల రఘురామ్ అర్చకులు వేదమంత్రాలు తో స్వాగతం చెప్పారు. దర్శనం అనంతరం ఆశీర్వచనం ఇచ్చి ఆలయ చరిత్ర ,విశిష్టతను…
బూత్ స్థాయి అధికారులకు (బి ఎల్ ఓ) ఓటు నమోదు ప్రక్రియ పై శిక్షణ…..
బిచ్కుంద జూలై 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బి ఎల్ ఓ లకు ఓటు నమోదు, ఓటరు కార్డు సవరణ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం…
బూత్ స్థాయి అధికారులకు (బి ఎల్ ఓ) ఓటు నమోదు ప్రక్రియ పై శిక్షణ…..
బిచ్కుంద జూలై 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బి ఎల్ ఓ లకు ఓటు నమోదు, ఓటరు కార్డు సవరణ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం…
రెవెన్యూ సదస్సులో స్వీకరించినభూభారతిలో దరఖాస్తులు వేగవంతం చేయాలి కలెక్టర్ రాహుల్ రాజ్
జనం న్యూస్ జూలై 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజు పర్యవేక్షించారు సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్…
“మృతి చెందిన హోంగార్ట్ కుటుంబ సభ్యుడికి నియామక పత్రం”
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన పి. శ్రీనివాసరావు కుమారుడు బాలాజీని హోంగార్డుగా నియమిస్తూ ౩? వకుల్ జిందాల్ సోమవారం నియామక…
ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ త్వరగా ప్రారంభించాలి. డ్యూయల్ మేజర్ విధానం అమలు చెయ్యాలి.
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ త్వరగా ప్రారంభించాలి. డ్యూయల్ మేజర్ విధానం అమలు చెయ్యాలని గ్రీవెన్స్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ…
230కిలోల గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం, మానాపురం గ్రామ రైల్వే గేటు సమీపంలో పెద్ద మానాపురం పోలీసులు మరియు ఈగల్ బృందంకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి,…
నా బాధ్యత మరింత పెరిగింది: అశోక్ గజపతిరాజు
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తనను గోవా గవర్నర్గా నియమించడం పట్ల అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. అవకాశాల కోసం తానెప్పుడూ పరిగెత్తలేదని, అవి వచ్చినప్పుడు బాధ్యతగా స్వీకరించానని తెలిపారు. గవర్నర్గా తన…
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి! హత్నూర.తహసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్. జులై 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర. గ్రామాల్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హత్నూర…