మరణించిన కౌలు రైతు కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ అండ
జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడీపల్లి గ్రామానికి చెందిన , గిరబోయిన బిక్షపతి, తండ్రి సమ్మయ్య అనే కౌలు రైతు అప్పుల బాధతో 17-5 -2016,…
కోటకొండ విద్యార్థినికి సాహితికి ప్రత్యేక అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 3//నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్// నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన సాహితీ నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కోటకొండలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 551మార్కులు సాధించిన సాహితికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.…
దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ పార్టీ విజయమే.
దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్. జనగణన తో కులగణనను స్వాగతిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు జనం న్యూస్. మే1. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) దేశ వ్యాప్తంగా…
అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న ఆర్ఐ…
మద్నూర్ మే 2 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం సిర్పూర్ మంజీరా నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లోడుతో గల ఒక ట్రాక్టర్ పట్టుకొని మద్నూర్ పోలీస్…
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్
జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జమ్మికుంట మండలం లోని మడిపల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నాడు జమ్మికుంట…
అనధికార మందుగుండు తయారీదార్లుపై తనిఖీలను విస్తృతం చేయాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో అనధికారంగా మందుగుండు సామగ్రిని తయారీ, నిల్వలు, విక్రయాలు జరిపే వారిపై దాడులను విస్తృతం చేయాలని, నిబంధనలు అతిక్రమించిన…
సింహాచలం ఘటన ప్రభుత్వ హత్యే: బొత్స
జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతిచెందడం బాధాకరమని MLC బొత్స సత్యనారాయణ అన్నారు.గురువారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిన్న జరిగిన ఘటన పూర్తిగా ప్రభుత్వ హత్యగా పరిగణించాలన్నారు.…
జమ్మికుంట లో సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత.. అభినందించిన కరస్పాండెంట్ వై సునీల్ కుమార్, ప్రిన్సిపల్ వేణుగోపాల శర్మ,.. జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బుధవారం…
అత్యాచారం, మోసగించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా
జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం మహిళా పోలీసు స్టేషనులో 2022 సంవత్సరంలో నమోదైన అత్యాచారం, నమ్మించిమోసగించిన కేసులో నిందితుడైన రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన టంకాల శంకరరావుకు విజయనగరం 5వ…
కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టుబానిసలుగా చేసేందుకు మోడీ తెచ్చిన లేబర్ కోడ్ లు.
మోడీ తెచ్చిన లేబర్ కోడ్ లు రద్దు చేయకపోతే మరో చికాగో పోరాటం తప్పదు. విజయనగరం నగరంలో ఘనంగా 139 వ మేడే ఉత్సవాలు. 18 చోట్ల సిపిఐ, ఏఐటీయూసీ జెండాలు ఎగురవేయడం అనంతరం 3 చోట్ల ర్యాలీలు నిర్వహించడం జరిగింది.…