బండి సృజన్ వివాహానికి హాజరైన -మానలా మోహన్ రెడ్డి
జనం న్యూస్ మే 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బండి సృజన్ వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర కో- ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానలా…
శివ మార్కండేయ దేవస్థానంలో రెండు రోజున గణపతి పూజ పుణ్యాహవాచనం
జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ శివ మార్కండేయ స్వామి ఆలయంలో శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం రెండో రోజు ప్రారంభం భద్రకాళి దేవస్థానం…
తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళిని కలిసిన వంగపల్లి అంజయ్య స్వామి
జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి స్వగృహంలో ని గురువారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా…
బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం
జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బుదవారం బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం…
కేంద్ర, రాష్ట్ర కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే1 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అమ్ములు ఫ్యాషన్ సౌజన్యంతో మహిళా కార్మికులకు వస్త్ర బహుకరణ. చిలకలూరిపేట: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో గల ఏలూరు సిద్దయ్య విజ్ఞాన కేంద్ర మందిరంలో…
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి
జనం న్యూస్ మే ఒకటి చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం గుజరీ తండా తాజా మాజీ సర్పంచ్ మూడావత్ రాకేష్ చెల్లెలి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఫైజాబాద్ గ్రామంలో జరిగిన…
బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జిగా శ్రీ. జాడ వినీల్ కుమార్
బిచ్కుంద మే 1 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ ఈ రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా శ్రీ. జాడ వినీల్ కుమార్ గారు ఛార్జ్…
బలుసు తిప్ప సుమారు 100 మెకనైజడ్ బోట్లతో ర్యాలీ లో పాల్గొన్న దాట్ల
జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం*ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వేట నిషేధ సమయంలో చేపల వేట మీద ఆధారపడిన కుటుంబాలకు అందించు మత్స్యకార భృతి…
మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టండి..!
జనంన్యూస్. మే. 01. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ..సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)* *రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపుసిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపును ఇచ్చారు.గురువారం నాడు సిరికొండ మండలం లోని…
కొమనపల్లిలో టిడిపి సభ్యత్వ కార్డులు పంపిణీ:-
జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ముమ్మిడివరం మండలం కొమనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ కార్డులు తెలుగుదేశం పార్టీ…