• November 4, 2025
  • 43 views
ఆశా వర్కర్ల 5వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం: ఆశా కార్యకర్తల 5వ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారి అనకాపల్లిలో ఈనెల 8,9 తేదీల్లో జరిగే మహాసభల గోడ పత్రికను అచ్యుతాపురంలో ఆశా వర్కర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అచ్యుతాపురం సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ…

  • November 4, 2025
  • 45 views
.సి సి ఐ కొనుగోలు కేంద్రాలలో క్వింటాళ్ల పరిమితి ఆంక్షలను ఎత్తివేయాలి 20 శాతం తేమ ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి

జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సి సి ఐ కేంద్రాలలో కొనుగోళ్లలో పరిమితి లేకుండా రైతు ఎంత పత్తి పండిస్తే అంత పంటకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మండల…

  • November 4, 2025
  • 42 views
అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి రైతు మృతిచెందాడు.

గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి వెంకన్న వయస్సు 40 అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందినాడు. గ్రామ ప్రజలు తెలిపిన సంచారం మేరకు పోలీసులు కి…

  • November 4, 2025
  • 47 views
ఆప్కారీ సీఐ వేధింపులు తట్టుకోలేక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

కొత్తగూడెం, నవంబర్ 4 (జనం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆప్కారీ సీఐ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.వివరాల ప్రకారం, కంచు పోగు అఖిల అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ శనివారం రాత్రి…

  • November 4, 2025
  • 42 views
ఆశా వర్కర్ల 5వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం: ఆశా కార్యకర్తల 5వ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారి అనకాపల్లిలో ఈనెల 8,9 తేదీల్లో జరిగే మహాసభల గోడ పత్రికను అచ్యుతాపురంలో ఆశా వర్కర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అచ్యుతాపురం సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ…

  • November 4, 2025
  • 44 views
కాట్రేనికోన ఎస్సై అవినాష్ కు ఉత్తమ సేవా అవార్డు

జనం న్యూస్ నవంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను ఇటీవల అతలాకుతలం చేసి నర్సాపురంలో తీరం దాటినమొంత తుఫాన్ పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు, మండలంలో మగసాని తిప్ప బలుసు తిప్ప చిరయానం గచ్చకాయల…

  • November 4, 2025
  • 49 views
84వ వార్డులో రఘురాం కాలనీలో 1.50 కోట్లతో సిమెంట్ రోడ్లు,కాలువలు – కార్పొరేటర్ చిన్న తల్లి

జనం న్యూస్ నవంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి 84 వ వార్డు రఘురామ్ కాలనీలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు అభ్యర్థన మేరకు కాలువలు రోడ్లు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కాలంలో…

  • November 4, 2025
  • 43 views
విజయనగరం జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన

జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత నిర్మూలన అంశాలపై ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేయడం జరుగుతుందని ప్రొజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం. ప్రసాద్‌ రావు తెలిపారు. ఈ…

  • November 4, 2025
  • 44 views
క్లెయిమ్‌ చేయని డిపాజిట్లకు క్లెయిమ్‌కు అవకాశం: కలెక్టర్‌

జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 10 ఏళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను క్లెయిమ్‌ చేసుకునే అవకాశాన్ని డిసెంబర్‌31 లోగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి సూచించారు. కేంద్రం రూపొందించిన మీ డబ్బు-మీ హక్కు…

  • November 4, 2025
  • 40 views
ఎస్‌.కోట విలీనానికి ‘”ఎస్‌’ అంటారా?

జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్‌.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని…