దేవీ నవరాత్రుల ఉత్సవాల సంబరాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 27: మీనాజీపేట లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు . ముగ్గురు త్రిమూర్తుల కన్నా మూలపుటమ్మ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి పూజ మరియు ఉదయం 9 గంటల…
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి..!
జనంన్యూస్. 27.నిజామాబాదు. ఆయుష్ ఉన్నత అధికారుల ఆదేశాలతో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్ర పటానికి పూల మా ల వేసి నివాళులు అర్పించిన జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె గంగా దాస్ ఈ…
తోటి మిత్రుని కుటుంబానికి 25000/- ఆర్థిక చేయూత
జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన కీ||శే “మంద జంపయ్య” అనారోగ్యంతో మరణించగా తమ కుమారుడు అయిన మంద సురేష్ 2005 బ్యాచ్ పదవ తరగతి” మిత్రులు ఇంటికి చేరుకొని వారి తండ్రికి నివాళులు అర్పించి,…
డిగ్రీ పీజీ అడ్మిషన్లకు అక్టోబర్ 10 వరకు గడువు తొలగింపు.
జనం న్యూస్ ;27 సెప్టెంబర్ శనివారం;సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై. రమేష్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యా సంవత్సరం 2025 -26 లో డిగ్రీ మరియు పిజీలకు అడ్మిషన్లకు సంబంధించిన గడువు అక్టోబర్ 10 వ తారీకు…
సియస్ఐ ఎసెన్షియల్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 79 వ వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండల కేంద్రంలో సి యస్ ఐ ఎసెన్షియల్ చర్చి లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 79 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంఘ కాపరి పాస్టర్…
జుక్కల్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
జుక్కల్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రం మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం.మార్కండేయ మందిరం లోజరిగిన కార్యక్రమం లో పద్మశాలి సంఘం…
మేడిపల్లి నక్కర్త గ్రామ పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేసిన AVG ఫౌండేషన్ ఆడాల వరలక్ష్మి గణేష్
జనం న్యూస్ హయత్ నగర్ మండల రిపోర్టర్ అలంపల్లి దుర్గయ్య ::::: సెప్టెంబర్ 27 మేడిపల్లి నక్కర్త గ్రామ పరిశుద్ధ కార్మికులకు ప్రతీ సంవత్సరం లాగే ఏ వి జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి గణేష్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో మా సంగారెడ్డి జిల్లాకు బీసీ కి కేటాయించాలి
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 27 బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీకి కేటాయించాలి ఎందుకని అంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు 42 శాతం రిజర్వేషన్…
వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన మాజీ జెడ్పిటిసి ప్రశాంతి కృష్ణారావు
జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 27 జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని హిమ్మత్రావుపేట గ్రామంలో మహిళా గ్రూపులలో లేని 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు దాదాపు 100 మంది మహిళలకు 50,000 వేల విలువగల చీరలను…
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో శనివారం రోజున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను పద్మశాలి కులస్తులతో పాటు, బీసీ…












