కాట్రేని కొనత్రినాధ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య సే వా శిబిరం
జనం న్యూస్ జూలై 16 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) : కాట్రేనికోన గ్రామంలోని నా తల్లిదండ్రుల పేరు ప్రతి నెల జరిగే హోమియో క్యాంప్ జరిగే నిమిత్తం దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 18/7/2025తేదీ…
నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్ అడ్రస్ ఫోన్ నెంబర్లు ప్రజలకు తెలపండి,:-ఎద్దల సాగర్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎద్దుల విజయ సాగర్, పత్రిక ముఖంగా వారిని డిమాండ్ చేయడం జరిగింది విజయసాగర్ మాట్లాడుతూ కడప నుండి తిరుపతి వెళ్ళే రోడ్డు మార్గంలో ఇతర రాష్ట్రాలు నిత్యం వేలాది…
పొంగిపొర్లుతున్న డ్రైనేజీ – పట్టించుకోని మున్సిపల్ అధికారులు
జనం న్యూస్ – జూలై 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లో డ్రైనేజీ వ్యవస్థ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణితో అస్తవ్యస్తంగా మారింది. ఇన్ కాలనీలోని స్థానిక ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్ వద్ద(ఇంటిగ్రేటెడ్…
.జాగృతి కార్యకర్తల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
జనం న్యూస్ 14 జులై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో చౌరస్తా వద్ద హైదరాబాదులో క్యూ న్యూస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
గంజాయి సాగు చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5వేల రూపాయల జరిమానా
జనం న్యూస్ 15జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. గంజాయి సాగు చేస్తున్న కేసులో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమాన విధిస్తూ డిస్టిక్ సెషన్స్ కోర్ట్…
తీన్మార్ మల్లన్న పై దాడి చేసిన వారిపై చెట్టరీత్యా చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ 14 జులై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణరాష్ట్ర బీసీ నేత ప్రశ్నించే గొంతుక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను హత్యకు ప్రయత్నించిన వారిపై జాగృతి ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలి, బీసీ జేఏసీ…
బహుజనగణమన” పుస్తక ఆవిష్కరణ
జనం న్యూస్ జూలై 15 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రచించిన బహుజనగణమన పుస్తకాన్ని. సోమవారం మునగాల మండల కేంద్రంలో ఆవిష్కరించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు…
ఫ్లోరోసిస్ వ్యాధిపై అవగాహన
జనం న్యూస్,జూలై14,అచ్యుతాపురం: ఈరోజు హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల కొండకర్ల ఎంపీపీ స్కూల్లో పిల్లలకు ఫ్లోరోసిస్ వ్యాధిపై జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్ ఏ విశ్వనాథ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో చిరుతిళ్ళైన లేస్,…
పెండింగ్ వేతనాలు చెల్లించాలనికి గిరిజన సంక్షేమ శాఖరమాదేవి కి వినతి
జనం న్యూస్ జులై 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ లోని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమాదేవి గకి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీ వేజీ మరియు ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్…
గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు
కూటమి ప్రభుత్వం వచ్చినా మార్పు లేదు యథేచ్ఛగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకోని అధికారులు జనం న్యూస్,జూలై14, రాంబిల్లి మండలం పూడి సమీపంలో ఏపీఐఐసీ వారు సేకరించిన స్థలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా జూలై 13 ఆదివారం రాత్రి సుమారు…