చలివాగు పంపు హౌస్ వద్ద ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని చలివాగు వద్ద రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతన్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే…
ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు.
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు ముక్కెర ముఖేష్ మాదిగ డిమాండ్ చేశారు శాయంపేట మండల కేంద్రంలో…
విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ
జనం న్యూస్ మార్చి 12 నడిగూడెం మండలం పరిధిలోని సిరిపురం గ్రామం లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కు అదే గ్రామానికి చెందిన చివలూరి శ్రీనివాసాచార్యులు జ్ఞాపకార్థంగా వారి కూతురు,అల్లుడు వేదాంతం చక్రధరాచార్యులు,ఉదయశ్రీ దంపతులు బుధవారం విద్యార్థులకు…
కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బిచ్కుంద మార్చ్ 12 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) మద్నూర్ మండలం ఎంబురా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పాదయాత్రగా వెళ్లడం…
రెండోసారి ఎమ్మెల్సీగా సోము వీర్రాజు కు కృతజ్ఞతలు తెలిపిన
బి.జె.పి.ఇంచార్జి నీరుకొండ వీరన్న చౌదరిజనం న్యూస్: మార్చి 12 తూర్పు ఉదయం విలేకరి (గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం హర్షనీయమని…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి భారీ వలసలు
జనం న్యూస్ మార్చి 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో హైదర్ నగర్ నుండి బాల్ రెడ్డి హనుమాన్ రెడ్డి ఆధ్వర్యంలో యాబై మంది కాంగ్రెస్ నేతలు…
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి”
జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని నెయ్యిల వీధి, అగురు వీధిలో ఉన్న…
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠిన శిక్షలుడిజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ గారు.
జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడిన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా…
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
జనం న్యూస్ మార్చ్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా వైద్యని మెడికల్ కాలేజీకి స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ( ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ) నామకరణం కోసం సీఎం రేవంత్ రెడ్డి…
ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ని నమ్మి మోసపోయిన కొందరు గ్రామీణ ప్రాంతా విద్యార్థుల కు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ జనవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఎవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ను నమ్మి మోసపోయిన కొందరు గ్రామీణ ప్రాంతా విద్యార్థులు గత నెల 22’వ తారీఖున బిజెపి రాష్ట్ర…