పేకాటలు, కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం అయ్యన్నపేటలో ఒక విశ్రాంత భవనంలో ఏప్రిల్ 29న రాత్రి పేకాట ఆడుతున్న వారిపై విజయనగరం వన్ టౌన్…
వీఆర్ ఏల సమస్యలు పరిష్కరించాలి”
జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గ్రామ రెవెన్యూ సహాయకులు సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు వెంకన్న, జిల్లా అధ్యక్షుడు బి సూర్యనాయణ డిమాండ్ చేశారు. ఈ…
బహుజన సమాజ్ పార్టీ (BSP) నిరసనలు తలోగ్గిర కేంద్రం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 1 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సంబరాలు చేసుకుంటున్న బీఎస్పీ శ్రేణులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాల ముందు టపాసులు పేల్చి స్వీట్లు…
మే డే కార్మిక పోరాట స్ఫూర్తి చిన్నం. సిఐటియు.
బిచ్కుంద మే 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యం లో మే డే కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. మేడే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన. సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ గొండ కార్మికుల…
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ…
రామగుండం పోలిస్ కమిషనరేట్ మర్డర్ కేసు నిందుతుల అరెస్ట్
జనం న్యూస్, మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తేది:28.04.2025 నాడు మద్యాహ్నం అందాద 2.30 గంటలకు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నందు పిర్యాది భర్త అయిన/ మృతుడు/ పోలం కుమార్, తండ్రి పేరు: మల్లయ్య, కులం:యాదవ్, వయస్సు: 35 సంవత్సరాలు,…
రామగుండం పోలిస్ కమిషనరేట్ కేసు నిందుతుల అరెస్ట్
జనం న్యూస్, మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తేది:28.04.2025 నాడు మద్యాహ్నం అందాద 2.30 గంటలకు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నందు పిర్యాది భర్త అయిన/ మృతుడు/ పోలం కుమార్, తండ్రి పేరు: మల్లయ్య, కులం:యాదవ్, వయస్సు: 35 సంవత్సరాలు,…
కంగ్టి మండలంలో పదవ తరగతి పరీక్షల్లో 100కు 100% ఉత్తీర్ణులు ఎంఈఓ రహీమొద్దీన్
జనం న్యూస్,,ఏప్రిల్ 30,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పదవ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థిని విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ రహీమొద్దీన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 582 మార్కులతో రాథోడ్ పరశురామ్,మండల్ ప్రథమ స్థానాన్ని సాధించారు.లిటిల్ స్టార్ పాఠశాల…
పదో తరగతి ర్యాంకులు కొట్టిన విద్యార్థులు
జనం న్యూస్, మే 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్ ) 10వ తరగతి ఫలితాలలో మార్కుక్ మండలం నుండి 243 మందికి గాను 242 మంది పరీక్ష కు హాజరైనారు. ఇందులో 199 మంది విద్యార్థులు…
10వ తరగతి ప్రథమశ్రేణిలో పాసైన రామకృష్ణను ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు
జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ కష్టపడి చదువుతే విజయం ఎప్పటికైనా సాధించగలమని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవ సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అన్నారు.10వ…