ఇందిరమ్మ కమిటీలలో లొల్లి
జనం న్యూస్ 29 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో ఏప్రిల్ 29 ప్రజావాణిలో ఇందిరమ్మ కమిటీ భోగస్ అని ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికే ప్రాధాన్యత చేస్తున్నారని, కమిటీలు వెంటనే…
రైతుల సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం
భూభారతి దేశానికే రోల్ మోడల్ దేశంలో తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి తీవ్రవాదుల దాడి హేయమైన చర్య భూ సమస్యలు లేని రాష్ట్రo గా తీర్చి దిద్దటమే లక్ష్యం రాష్ట్ర అటవీ,దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ జనం…
రోడ్డు ను కమ్ముకపోతున్న ఇరువైపులా చెట్లు
జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం ఈ చిత్రంలో రోడ్డు ను కుమ్మేస్తున్న చెట్లు శాయంపేట నుండి కొత్తగట్టు సింగారం వెళ్లే దారిలోనివి కొంత కాలంగా ఈ ప్రధాన రహదారి…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు,చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. జనం న్యూస్ ఏప్రిల్ 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ…
ఘనంగా భీరప్ప కామరథి ల కల్యాణ మహోత్సవం….
జుక్కల్ ఏప్రిల్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో బీరప్ప కామరతిల కల్యాణ మహోత్సవాన్ని సోమవారం మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావ్…
139 వ మే డే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాడుదాం !
జనం న్యూస్ ఏప్రిల్ 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జానకపూర్ లో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో 139,వ మే డే పోస్టర్ ఆవిష్కరణ.139వ “మే డే” స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కై పోరాడుదామని…
మే 1 నుంచి జూన్ 10 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహణ…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
305 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు సమ్మర్ క్యాంపు సమ్మర్ క్యాంపుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు పూర్తిగా ఉచితం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహణ ఉల్లాసవంతంగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ…
ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి – యాదవ విద్యావంతుల వేదిక సిద్దిపేట జిల్లా
జనం న్యూస్;28 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యాదవ విద్యావంతుల వేదిక సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవత్వం లేకుండా…
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం : జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు
జనం న్యూస్ ఏప్రిల్ 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈస్ గాం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి బషీరుద్దీన్ తేది 17.11.2024 న గుండెపోటుతో మరణించగా ఆయన సతీమణి…
ఉగాది పురస్కారం అందుకున్న యూసఫ్ లల్లు
జనం న్యూస్, ఏప్రిల్ 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈ రోజు రామగుండం గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ ఆదిత్య హోటల్ లో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన, 2025 ఉగాది పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో, సామజిక సేవలందిస్తున్న…