• September 26, 2025
  • 31 views
.నూతనంగా వచ్చిన తహసిల్దార్ కు సన్మానించిన అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య.

జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలానికి నూతనంగా వచ్చినా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కి అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శాలువతో…

  • September 26, 2025
  • 34 views
నూతనంగా వచ్చిన తహసిల్దార్ కు సన్మానించిన అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య.

జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలానికి నూతనంగా వచ్చినా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కి అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శాలువతో…

  • September 24, 2025
  • 45 views
బోడసకుర్రు పంచాయతీ వద్ద కిరణ్ కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరం

జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి అల్లవరం మండలంబోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా ఉచిత ఐ క్యాంపు శిబిరాన్ని గ్రామ…

  • September 24, 2025
  • 45 views
తృతీయ అహోరాత్ర సహస్ర లలితా నామ పారాయణం

జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానములో తృతీయ అహోరాత్ర లలితా సహస్ర…

  • September 24, 2025
  • 46 views
ముమ్మరంగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు.

ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం నారాయణపురం గ్రామస్తులు. జనం న్యూస్ సెప్టెంబర్ 24 నడిగూడెం నడిగూడెం మండల నారాయణపురం గ్రామంలో నూతనంగా చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగ…

  • September 24, 2025
  • 39 views
పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులు ఎంపిక – మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీష్

జనం న్యూస్ సెప్టెంబర్ 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకం ద్వారా మెగా డీఎస్సీ నిర్వహించి 16,467 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన…

  • September 24, 2025
  • 44 views
గిరిజన,పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, మందులు.

వైద్యం,మందులపై అర్షణీయమైన తగ్గింపు ధరలు జూలూరుపాడు,జనం న్యూస్, సెప్టెంబర్24: అకాల వర్షాల కారణంగా జూలూరుపాడు మండలంలో విష జ్వరాలు ఎక్కుగా పెరుగుతున్నాయి పూర్తిగా మండలం గిరిజన ప్రాంతం మరియు కూలీలపై,వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతం అకాల వర్షాల వల్ల గిరిజన ప్రాంత ప్రజలు,పేద…

  • September 24, 2025
  • 41 views
జిల్లా డి, పి, ఓ,కి వినతి పత్రం అందజేసిన

జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిసేడ్ కార్తీక్ ఆధ్వర్యంలో,జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.జమ్మిచేడు…

  • September 24, 2025
  • 36 views
మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ

జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విషయం :- గద్వాల,ఆత్మకూరు వయా కొత్తపల్లి,జూరాల మీదుగా హై లెవల్ బ్రిడ్జి నిర్మించుట గురించి…ఆర్య:- మేము అనగా కొత్తపల్లి, గుంటిపల్లి,రేకులపల్ల,చెనుగోనిపల్లి,మదనపల్లి,శెట్టి ఆత్మకూరు,…

  • September 24, 2025
  • 45 views
నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన

జనం న్యూస్ సెప్టెంబర్ 24 పి.రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ నూతన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ గా విచ్చేసిన అధికారి గారికి జాగో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రాములు నేత గారు వారి కార్యవర్గంతో వెళ్లి ఘనంగా స్వాగతం…