• April 27, 2025
  • 162 views
తడ్కల్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ

జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక ప్రాంతానికి పాకిస్తాన్ ముష్కర ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపిన దుశ్చర్యకు నిరసనగా తడ్కల్ లో ర్యాలీ. జనం న్యూస్,ఏప్రిల్ 27, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం…

  • April 27, 2025
  • 26 views
ముష్కర ఉగ్రవాద మూకలు దాడులుకు – మోడీ ప్రభుత్వం దేశంలో భద్రతా నిర్లక్ష్యానికి బలైపోయిన భారతీయలకి సిపిఐ అశ్రునివాళి…

సిపిఐ విజయనగరం నగర కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్మూకశ్మీర్‌లో పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి యావత్‌ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తెల్లటి మంచు కొండల్ని ఎర్రటిరక్త ప్రవాహంలో ముంచింది.…

  • April 27, 2025
  • 25 views
దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన విజయనగరం డిఫెన్స్ అకాడమీ మరియు ఆర్ కె అకాడమీ సంస్థలు

జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాం లో మంగళవారం 22/04/2025 వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడిని విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ మరియు ఆర్కే అకాడమీ…

  • April 27, 2025
  • 20 views
మునగాల మండల రైతులకు పోలీస్ వారి సూచన

రైతులు పశువులను మేతకు బయటకు వదలవద్దు రోడ్డు ప్రమాదాల నివారణకు మండల రైతులు సహకరించాలి ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ ఏప్రిల్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పలు…

  • April 27, 2025
  • 23 views
వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

అనవసర రూమర్స్ ప్రచారం చేసి,శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఎస్పీ పరితోష్ పంకజ్ జనం న్యూస్. ఏప్రిల్ 26. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా…

  • April 27, 2025
  • 24 views
బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరిన బి ఆర్ ఎస్ నాయకులు

వరంగల్లో గులాబీ జాతర జనం న్యూస్ ఏప్రిల్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బి ఆర్ ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తదనంతరం వరంగల్ లో జరిగే గులాబీ…

  • April 27, 2025
  • 24 views
ఉగ్రదాడికి నిరసనగా ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ల కొవ్వొత్తుల ర్యాలీ

దాడిని ఖండించిన టిపిటిఎల్ఏ సభ్యులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి కి నిరసనగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి బస్ స్టాండ్…

  • April 27, 2025
  • 22 views
మెజిస్ట్రేట్ కి ఘనంగా వీడ్కోలు సమావేశం

జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గా, రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహించి వారి యొక్క స్థాన…

  • April 26, 2025
  • 23 views
పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు

జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన…

  • April 26, 2025
  • 23 views
ఉగ్ర దాడికి నిరసనగా ముస్లిం సమాఖ్య ర్యాలీ”

జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా శుక్రవారం విజయనగరంలో నూరుల్‌ ముస్తఫా మస్టిద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్‌ డౌన్‌ డౌన్‌, హిందూ ముస్లిం బాయి బాయి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com