ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన యువకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడి మండలం కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ నాలుగు గంటల వరకు కొనసాగింది మొత్తం గ్రాడ్యుయేట్…
శ్రీ సద్గురు బండయప్ప కాశీ విశ్వనాథ్ మటంలో ఉచిత రక్తదాన శిబిరం….
బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వనాథ్ మఠంలో మఠాధిపతి సోమలింగ స్వామీజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన మెడ్వాన్ హాస్పిటల్ వారు శివరాత్రి సందర్భంగా ఉచిత వైద్య చెకప్, ఉచిత…
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్లో ఫ్రెండ్స్తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో…
విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు కీ॥శే॥ చల్లా సతీష్ జయంతి సందర్భముగా మంగళవారం స్థానిక కోట జంక్షన్ లో గల విజయ రక్త నిధి కేంద్రంలో విజయనగరం యూత్…
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగారం, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు దత్తిరాజేరు మండలం, పెదమానాపురం…
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్ 27 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమల శంకర్) టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో బూత్ నెంబర్ 22లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి.పాటిల్…
పార్వతి పరమేశ్వరా కళ్యాణం
భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు భక్తులకు అన్నదాన చేసిన బి ఆర్ ఎస్ పార్టీ మాజీ జడ్ పి చైర్మెన్ బడే నాగజ్యోతి పిబ్రవరి 27 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామం లో…
పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి డ్రోన్ సర్వే తో మాస్టర్ ప్లాన్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్27 (కొత్తగూడెం నియోజకవర్గ కురిమల శంకర్ ) జిల్లాలో పాల్వంచ మున్సిపల్ పరిధిలో డ్రోన్తో సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తునట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో…
ఆధాత్మికా మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి సంస్థాన్ అద్యుక్షడు ఇంగిలే కేశవ్ రావు
మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా బాబా సమాది దర్శనము బరులుతిరిన భక్తులపట్నాపూర్ మరియు తపోభూమి దామాజి (మల్లంగి) పుణ్యక్షేత్రం యందు అన్ని విధాలుగా అభిరుద్ది చేస్తాం ఎమ్మెల్యే కోవ లక్ష్మీ. జనం న్యూస్ 27ఫిబ్రవరి కొమురం భీమ్. జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె…
శ్రీ సద్గురు బండయప్ప మఠంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు….
బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన కాశీ విశ్వనాథ మఠంలో మఠాదిపతి శ్రీ సోమాయప్ప స్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో…