దార్ల బుచ్చిబాబుకు ఘన సత్కారం.తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాష విశిష్ఠ పురస్కార గ్రహీత డాక్టర్ దార్ల బుజ్జిబాబుకు పార్వతీపురంలో సాహితీలహరి బాల సాహిత్య పురస్కారం, బాల సాహిత్య భూషణ్ బిరుదు ప్రధానం…
అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు
వాజేడు మండలానికి 700ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇండ్లకు ఏ ఒక్కరూ రూపాయి కట్టనవసరం లేదు. నూగూరు వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ చైర్మన్. పూనెం రాంబాబు. ఏప్రిల్ 19 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ రాష్ట్ర…
దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేసిన .ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్.
జనం న్యూస్. ఏప్రిల్ 18. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో దహన సంస్కరణ నిమిత్తం ఏకే. ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. రామచంద్రపురం మండలం…
బెట్టింగ్ మాయ” షార్ట్ ఫిలిం విడుదల
యువత ఆన్లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ జనం న్యూస్, ఏప్రిల్ 20 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్, సమాజంలో యువత ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడిపోతు ప్రాణాలు…అప్పుల ఊబిలో…
మంచన్ పల్లి అంగన్ వాడి సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం
జనం న్యూస్ 19 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి అంగన్ వాడి 1 సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం చేయడం జరిగింది. గర్భిణి స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం…
కొక్కిరేణి గ్రామంలో బడిబాట కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీ మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థిని,విద్యార్థుల ఇంటికి వెళ్లి,…
ఆత్మీయ సన్మాన సభ
ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ కి ఘన సన్మా నం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 19 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా ఐ ఎన్ టి యు…
మద్నూర్ కల్తీ కల్లు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం…
మద్నూర్ ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో శనివారం రోజు ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ప్రజలలో “కల్తీ కల్లు, నివారణపై డ్రగ్స్, గంజాయి వాడటం…
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు భాగస్వా ములు కావాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నాగిరెడ్డిపల్లి లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లో…
అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల..నిజామాబాద్.. కేంద్రం ఆయుష్ –ఐసీడీఎస్.. ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం లో అవగాహన సదస్సు నిర్వహించమని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్ తెలిపారు. డాక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు రక్త…