• September 22, 2025
  • 40 views
అర్సపల్లిలో 23 న ఉచిత ఆయుర్వేద శిబిరం..!

జనంన్యూస్. 22. నిజామాబాదు.ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు గారు మరియు ఆయుష్ వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీల దేవి ఆదేశాల ప్రకారం ఈ రోజు10 వ జాతీయ…

  • September 22, 2025
  • 37 views
కార్పోరోట్లకు దోచిపెట్టడానికే పత్తి పై దిగుమతి పన్నుతగ్గింపు..

జనంన్యూస్. 22.నిజామాబాదు. సిరికొండ. అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభార్ విమర్ష. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు AIUKS ఆధ్వర్యంలో ధర్నా..కార్పోరోట్లకు దోచి పెట్టడానికే పత్తి పై 11% శాతం దిగుమతి పన్నుతగ్గింపు చేశారని,…

  • September 22, 2025
  • 37 views
వివేకానందలో బతుకమ్మ వేడుకలు

జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం:సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించాడు.…

  • September 22, 2025
  • 38 views
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దసరా,దీపావళి కానుకుగా జిఎస్టీ తగ్గింపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలుపుతూ కొత్తపేట పాత బస్టాండ్ లో సేవ పక్షోత్సవాలు మండల కన్వీనర్…

  • September 21, 2025
  • 96 views
నేషనల్ లెవల్ ఫైన్ ఆర్ట్ కాంపిటీషన్ లో గ్లోబల్ విద్యార్థుల ప్రతిభ

ఆదర్శ ఫైన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గత నెలలో అనంతపురం జిల్లాలో డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ నిర్వహించారు. అందులో గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ పోటీలలో ప్రథమ,ద్వితీయ, తృతీయ…

  • September 20, 2025
  • 62 views
బివిఆర్‌ఐటి కళాశాలలో ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం

జనం న్యూస్.సెప్టెంబర్ 20.మెదక్ జిల్లా. నర్సాపూర్ నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బివిఆర్ఐటి సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 58వ ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్ణు నేషనల్ లెవల్ 6 అవర్స్ కాడథాన్ బిల్డ్ విజన్…

  • September 20, 2025
  • 60 views
వీధి దీపాలు వెలుగక గ్రాస్థుల అవస్థలు పట్టించుకోని అధికారులు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో వీధి దీపాలు వెలుగక గ్రామప్రజలు రాత్రిపూట బయటికి వెళ్లాలంటే టార్చ్ లైట్ లు పట్టుకొని వెళ్లవలసి వస్తుందని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం ఆరోపించారు.…

  • September 20, 2025
  • 62 views
ఏర్గట్లహై స్కూల్లో సాంస్కృతిక సంప్రదాయాల కు ఘనత అందించిన బతుకమ్మ సంబరాలు.

జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులంతా కలిసి రకరకాల పువ్వులతో ఆకులతో బతుకమ్మను పేర్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ…

  • September 20, 2025
  • 60 views
మండల అధ్యక్షులు నారాయణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నారాయణ సమక్షంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి…

  • September 20, 2025
  • 57 views
సిరికొండ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..!

జనంన్యూస్. 20.సిరికొండ..ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రంలో పియం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి హాజరై సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు…