అక్రమాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరీత్య చర్యలు తప్పవు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జనం న్యూస్ పీబ్రవరి 10: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నందు మత్తు పదార్థాలు ( డ్రగ్స్, గంజాయి) , పిడిఎస్ బియ్యం, పశువులను అక్రమంగా…
ఆరుగురు పేకాట రాయుళ్లను పట్టుకున్న స్థానిక ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి) ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో మధ్యాహ్నం 2:30 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బంది తో కలిసి కోతులనడుమ రైతు…
బీరు పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ హుండీ లెక్కింపు….
జనం న్యూస్ ఫిబ్రవరి 19: జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పూణ్యకేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో హుండీ లేక్కింపు లో వచ్చిన ఆదాయం వివారలు 19-02-2025 బుధవారం రోజున హుండీ లేక్కింపు కార్యక్రమం జర్పుగా…
చిత్రలేఖనంలో వివేకానంద విద్యార్థుల ప్రతిభ
జనం న్యూస్ ; 19 ఫిబ్రవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;రిలయన్స్ జ్యువలరీ వారి ఆధ్వర్యములో నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు మేనేజర్ రవీందర్ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమములో వివేకానంద విద్యాలయం ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి కరెస్పాండంట్…
శివాజీ జీవితం దేశానికే ఆదర్శం..
ఫ్రెండ్లీ వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు జనం న్యూస్ ;19 ఫిబ్రవరి బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి సిద్దిపేట ఫిబ్రవరి 19: చత్రపతి శివాజీ జీవితం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిద్దిపేట పెండ్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంభాల…
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
జిల్లా అధ్యక్షులు ఇంగిలే రామారావు.. జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్.. శ్రీరాములపల్లి, ఇల్లంతకుంట, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆరే కుల సంక్షేమ సంఘం,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇంగిలే రామారావు…
శివాజీ వేశధారణ చిన్నారులను సన్మానించిన రామకోటి సంస్థ
వీరుడు, శూరుడు హిందువుల పాలిట దేవుడు శివాజే భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్ ఫిబ్రవరి 20: ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శివాజీ జయంతి సందర్బంగా గజ్వేల్ హైoదవ సోదరుల…
నిరంతర విద్యుత్ అందించాలి..
త్రాగునీటి సరఫరా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.. ఎన్నికల కోడ్ ముగిశాక రేషన్ కార్డ్ ల పంపిణీ.. ఎరువుల కొరత లేకుండా చూడాలి.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. జనం న్యూస్19 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) టెలి…
తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి..
విద్యతోనే భవిష్యత్తు బాగుంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. జనం న్యూస్ 19 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ జితేష్…
ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల ముందస్తు ప్రచారం
జన న్యూస్ ఫిబ్రవరి 19: నడిగూడెం వచ్చే విద్యా సంవత్సరంలో నడిగూడెంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం కళాశాల అధ్యాపకులు బుధవారం ముందస్తు ప్రచార నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న మోతె జిల్లా…