• July 13, 2025
  • 149 views
తడ్కల్ లో అంగా రంగా వైభవంగా అమ్మవారి బోనాల పండుగా

జనం న్యూస్,జులై 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో ముత్యాల పోచమ్మ అమ్మకి ఆదివారం ఘనంగా ఆషాడ మాసం బోనాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ.ఈ పండుగ ప్రధానంగా…

  • July 13, 2025
  • 27 views
జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ అభయాంజనేయ స్వామియే నమః భక్త మహాశివులకు విజ్ఞప్తి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 13 రిపోర్టర్ సలికినీడి నాగు మన పోలిరెడ్డి పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి…

  • July 13, 2025
  • 62 views
మత్స్య కార్మికుడు చేపల వేటకు వెళ్ళి మృతి

జనం న్యూస్ జులై 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు చలి వాగు చెక్ డ్యాంలో పడి మృతి చెందాడు ఈ ఘటన మండలం లోని కొప్పుల జరిగింది అని ఎస్సై…

  • July 13, 2025
  • 26 views
భారీగా పీడీఎస్ బియ్యం స్వాధీనంఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న

నం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పార్వతీపురం మండలం మన్యం జిల్లా పాచిపెంట పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆక స్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తూరు మండలం ఒడిశాకు కడుమ గ్రామం నుండి తరలిస్తున్న…

  • July 13, 2025
  • 24 views
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలంటే సంబంధిత వ్యక్తులు ముందస్తుగా పోలీసుశాఖ అనుమతి పొందాలని విజయనగరం డీఎస్పీ…

  • July 13, 2025
  • 22 views
ఉత్సాహంగా మొదలైన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ప్లీనరీ సమావేశాలు….

జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు విజయనగరం పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు మొదలయ్యాయి. మొదటగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు డి రాము గారు ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రారంభ ఉపన్యాసంగా…

  • July 13, 2025
  • 26 views
గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రైళ్ళలో గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా జూలై 11న రాత్రి ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో లోకల్ పోలీసు, జి.ఆర్.పి., ఈగల్,…

  • July 13, 2025
  • 22 views
ప్రపంచ జనాభా నియంత్ర దినోత్సవం

జనం న్యూస్ జూలై 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆద్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల రావులపాలెం నందు…

  • July 13, 2025
  • 37 views
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ జూలై 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- సోషల్‌ మీడియా ప్రచారాల పట్ల మండల ప్రజలు యువత అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్‌ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని మునగాల మండల…

  • July 12, 2025
  • 35 views
ఎస్ ఎస్ ఎఫ్ బాల వికాస్ ప్రారంభోత్సవం

జనం న్యూస్ జూలై12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చిర్ర యానం వలసల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన రామాలయంలో అక్కడ విద్యార్థులకు సాయంకాలం చదువు సంస్కారం ఆట పాట ఆచార సాంప్రదాయాలను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com