• September 20, 2025
  • 36 views
శ్రీ ఆది గణపతి స్వామి వారి అన్న సమారాధన.

జనం న్యూస్ సెప్టెంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి…

  • September 20, 2025
  • 33 views
పర్యవేక్షణతో అనుబంధ పౌష్టికాహారం

జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో పోషణ మాసం సందర్భంగా, గౌరవ కలెక్టర్ సార్ మరియు జిల్లా సంక్షేమ అధికారి డి డబల్ ఓ ఆదేశాల అనుసారం, ఈసారి పోషణ మాసం…

  • September 20, 2025
  • 32 views
చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 23న మెగా క్యాంప్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. శ్రీనివాసరావు సెప్టెంబర్ 23న ఆసుపత్రిలో నిర్వహించనున్న మెగా క్యాంప్‌ గురించి వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం…

  • September 20, 2025
  • 32 views
ఆకట్టుకున్న ముందస్తు బతుకమ్మ వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 20(నడిగూడెం) నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో చిన్నారులు సందడి చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియపరిచేందుకు ముందస్తు వేడుకలు…

  • September 20, 2025
  • 35 views
బతుకమ్మ సంబరాలు

మహా ముత్తారం సెప్టెంబర్ 20: రిపోర్టర్( రాజేందర్ ) జనం న్యూస్ మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో .జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో. బతుకమ్మ వేడుకలు నిర్వహించిన. ప్రధాన ఉపాధ్యాయులు. సతీష్ ప్రకాష్ ఈ కార్యక్రమంలో రవీందర్ .సుమలత మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు…

  • September 20, 2025
  • 38 views
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రo ఉత్సవాలు…

కమిషనర్ పరిశీలన..! జనంన్యూస్. 20.నిజామాబాదు. ప్రతినిధి. లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ వెల్లడి.నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS., భీంగల్ లోని శ్రీ లింబాద్రి గుట్టను దర్శించుకున్నారు.అనంతరం రాబోయే లింబాద్రి గుట్ట జాతర…

  • September 20, 2025
  • 39 views
మడుతూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం

జనం న్యూస్,సెప్టెంబర్ 20,అచ్యుతాపురం: మండలం లోని మడుతూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేడు దీనిలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడి విశాఖ…

  • September 20, 2025
  • 39 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు …..

బిచ్కుంద సెప్టెంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటనామస్ లో శనివారం రోజున బతుకమ్మ సంబరాలు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ కె.…

  • September 20, 2025
  • 38 views
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర గ్రీన్ డే సందర్భంగా నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని…

  • September 20, 2025
  • 36 views
డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన కొడుకు

జనం న్యూస్ సెప్టెంబర్ 20, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మ (57), మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె, పెద్దకొడుకు అంజయ్య మద్యానికి బానిసై తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులు కోసం అడగగా తల్లి…