విసికె పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 101వ జయంతి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు కార్యక్రమం జరిగింది.సీనియర్ దళిత నాయకులు వడ్ల అంకమ్మరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లోముందుగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సంజీవయ్య ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకాల గురించి,…
మానవత్వం చాటుకున్నా రాష్ట్ర నూర్బాష(దూదేకుల) సంఘం యూత్ అధ్యక్షులు డి పి మస్తాన్.
జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14 ;రాష్ట్ర నూర్బాష సంఘం అధ్యక్షులు పీర్ మహమ్మద్ ఆదేశాల మేరకు రాష్ట్ర దూదేకుల సంఘం యూత్ అధ్యక్షులు మరియు కేతగుడిపి సర్పంచ్ డి పి మస్తాన్ త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో ముగ్గురు…
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ఖ్యమంత్రి.దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ మున్సిపల్…
భక్తిశ్రద్ధలతో బిజిగిర్ షరీఫ్ గ్రామంలో షబేబరాత్ వేడుకలు..
జనం న్యూస్ ఫిబ్రవరి 14; జమ్మికుంట కుమార్ యాదవ్.ముస్లింల పవిత్ర మాసమైన షాబాన్ సందర్భంగా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని జామే మస్జిద్ మరియు హజ్రత్ సయ్యద్ ఇంకుషావలీ రహమతుల్లాహ్ అలై దర్గాలో గురువారం రాత్రి భక్తి పారవశ్యంతో ముస్లిం…
ఆదిత్య పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవం
జనం న్యూస్, ఫిబ్రవరి 14; ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కామనగరువు ఆదిత్య పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా 36 వ రహదారి భద్ర తా మాసోత్సవములు 2025 ఫై అవగాహనా సదస్సు ప్రిన్సిపాల్ రామ ప్రసాద్ అధ్యక్షతన బుధ…
ముఖ్యమంత్రిగా ,భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు బాధ్యతలు నిర్వహించిన దామోదరం సంజీవయ్య శత జయంతిని పురస్కరించుకొని పట్టణ ములోని రైతు బజార్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న శ్రీ దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద ఘనంగా…
సుష్మా స్వరాజ్ కి ఘననివాళులు
జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు : సుష్మా స్వరాజ్, వృత్తిరీత్యా సుప్రీం కోర్ట్ న్యాయవాది, 25 ఏళ్ల వయసులో హర్యానా అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవి నిర్భహించిన చిన్న వయస్కురాలు,మూడుసార్లు అసెంబ్లీకి ఏడుసార్లు పార్లమెంట్ కి ఎన్నికై ఒకసారి ముఖ్యమంత్రిగా,…
ఎదిరగుట్టలవద్ద సమ్మక్క సారాలమ్మ జాతర
భారీగా తరలివచ్చిన జనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుబ్బంపేట గ్రామపంచాయతీ లో ఎదిరగుట్ట ల వద్ద శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతర మూడు రోజుల పాటు రంగా రంగా వైభావంగా జరుగుతుంది జాతర కు వెంకటాపురం,చర్ల మండలం, సతీస్గడ్…
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళి
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ :ఈరోజు ఏన్కూరు మండల అధ్యక్షులు నల్లబోతుల రమేష్ ఆధ్వర్యంలో టి జి ఆర్ ఎస్ జూనియర్ కాలేజీలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన…
భూ ఆధార్ లేదా ఫార్మర్ రిజిస్ట్రీ
జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల రైతు లకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పథకాలు సరైన లబ్ధిదారులను గుర్తించి…