బిచ్కుంద సీఐ గా ఎం రవికుమార్ బాధ్యతల స్వీకరణ…
బిచ్కుంద జూలై 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పోలీస్ సర్కిల్కు నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రవి కుమార్ శనివారం తన విధులకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఐజి ఆఫీస్ నుంచి ఆయనను…
సింగిల్ ఫేస్ మోటర్ ను ధ్వంసం చేసిన దుండగులు
జనం న్యూస్ జూలై 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు సింగిల్ ఫేస్ మోటర్ ను ధ్వంసం చేశారు అసలే నీరు రాకుండా గ్రామంలో నీటి ఇబ్బంది…
స్థానిక సంస్థలో బీసీలకు 42శాతం చారిత్రాత్మక నిర్ణయం
జనం న్యూస్ 13జులై పెగడపల్లి ప్రతినిధి గతంలో జోడోయాత్రలోభాగంగా కామారెడ్డి సభలో ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా గత మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోబీసీలకు…
శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 -2026 విద్య సంవత్సరపు తల్లిదండ్రుల – ఉపాధ్యాయ సమావేశం:
జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 -2026 విద్య సంవత్సరపు తల్లిదండ్రుల – ఉపాధ్యాయముల సమావేశం (పేరెంట్స్ టీచర్ మీటింగ్ ) సమావేశమును…
నిరుద్యోగులకు భృతి చెల్లించాలని ఈ నెల 14న పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జయప్రదం చేయండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 12 రిపోర్టర్ సలికినీడి నాగు AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం నారా చంద్రబాబునాయుడు గారు వెంటనే నెరవేర్చాలనీ,నిరుద్యోగ భృతి, ఉద్యోగం యువతకు హక్కు…
స్వామి వివేకానంద ఆదర్శ రత్న సమ్మన్ అవార్డును సొంతం చేసుకున్న పోలీస్ కమిషనరేట్ హోంగార్డు
జనం న్యూస్ జూలై 12 విజయవాడ వన్ టౌన్,భావన్నారాయణ వీధి, రాములవారిగుడి దగ్గర ఉన్న, న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్, గురు పౌర్ణమి సందర్భంగా మరొక అత్యుత్తమ పురస్కారమైన స్వామి వివేకానంద ఆదర్శ రత్న సమ్మాన్ అవార్డును సొంతం చేసుకున్నారు. దానితో…
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంతెదేపా నేత తాడి
జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు పేర్కొన్నారు.…
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు అమలు చేయడం చారిత్రాత్మకం మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ జులై 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మకమని సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు…
డాక్టర్ ఆణివిళ్ళ సాయి కామేశ్వర మనోజ్ జూనియర్ డాక్టర్ నెట్వర్క్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక
జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ ఆణివిళ్ళ సాయి కామేశ్వర మనోజ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐ.ఎం.ఎ. (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) జె.డి.ఎన్. (జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్) కు జనరల్ స్టేట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్…
పోలీసులపై దురుసుగా ప్రవర్తి తీస్తే ఎవరిదైనా ఇదే గతి
(జనం న్యూస్ 12 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంనికి చెందిన భూపల్లి లస్మయ్య s/o లింగయ్య అను వ్యక్తి మద్యం సేవించి పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించి మరియు వారి యొక్క విధులకు…