మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలోని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి గమానీయా కి వినతిపత్రం ఇవ్వడం…
పెద్దమ్మతల్లి గుడి సముదాయంలో ఘనంగా శివాలయం విగ్రహ ప్రతిష్ట పూజలు
పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల జనం న్యూస్10 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )తెలంగాణా రాష్ట్రంలోనే పేరొందిన పాల్వంచ మండలం పరిధిలోని కేశవాపురం – జగన్నాధపురం గ్రామంలోని *శ్రీ కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మతల్లి గుడి)*…
హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్
జనం న్యూస్ ఫిబ్రవరి 10 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతినిధి యల్ సంగమేశ్వర్. సోమవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ఈ రోజు పాపన్నపేట మండల కేంద్రంలో అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఎమ్మెల్యే డా మైనంపల్లి రోహిత్ ముఖ్య…
జేసీబీలతో అర్ధరాత్రి ప్రహారీ, పిల్లర్లను కూల్చివేతలు
జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి తాజాగా కౌటాల మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో వసంత్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం కట్టిన ప్రహారీ, పిల్లర్లను జేసీబీలతో శుక్రవారం అర్ధరాత్రి కూల్చి వేయడం కలకలం రేపింది.…
హనుమంత్ వెంకటరమణ బాధితులు తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు
జనం న్యూస్10 కొత్తగూడెం నియోజకవర్గం చీటీల పేరుతో 20 కోట్ల రూపాయల ఘరానా మోసం హనుమంతు వెంకటరమణ తాటిపల్లి అపార్ట్మెంట్స్ చెందిన బూడిది గడ్డ నివాసి అయిన కిన్నర ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు చీటీల పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను సుమారు 20…
అంతర్వేదికి తరలివెళ్లిన భక్తులు
జనం న్యూస్ ఫిబ్రవరి 10 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో సుమారు వెయ్యిమందితో నిర్వహించే లలితా సామూహిక సహస్రనామ పారా యణ కార్యక్రమానికి అమలాపురం నుంచి పలువురు బయలు దేరి వెళ్లారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి…
కాగజ్నగర్ బస్ స్టాండ్ లో బంగారం చోరీ
జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ బస్ స్టాండ్ లో బంగారం చోరీకి గురైంది. టౌన్ ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన…
సర్పంచ్ ఆదేశాలతో దోమల నివారణకు చర్యలు
జనం న్యూస్ ఫిబ్రవరి 10 కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన గ్రామపంచాయతీదోమల నివారణకు చర్యలు ఇటీవల కాలంలో గ్రామాల్లో దోమలు బాగా వ్యాప్తి చెంది ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను కాట్రేనికోన సర్పంచ్ గంటి…
రాజరాజేశ్వర దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజాలు చేసిన మంత్రి దామోదర
జనం న్యూస్ 10-2-2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి ఆందోలు జోగిపేట మున్సిపాలిటీ 12వార్డు లో జోగిపేట లోని శ్రీ రాజరాజేశ్వర పురాతన దేవాలయం, రామాలయాల లో ప్రత్యేక పూజలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆలయ…
కూటమి ప్రభుత్వం సేవలాల్ జయంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించారు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి రూ.50 లక్షలు కేటాయించడం పట్ల ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు…