మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా..!
జనంన్యూస్. 19 నిజామాబాదు.ప్రతినిధి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి పేరాల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్…
బంజారా రిజర్వేషన్లపై కుట్ర చేస్తే ఖబర్దార్ – ఏఐబీఎస్సెస్ మండల అధ్యక్షుడు భాదవత్ శర్మ నాయక్ హెచ్చరిక
జనం న్యూస్ సెప్టెంబర్ సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము మా బంజారా (లంబాడీ) రిజర్వేషన్లను జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఏఐబీఎస్సెస్ మండల అధ్యక్షుడు భాదవత్ శర్మ నాయక్ ఘాటుగా హెచ్చరించారు. మండల కేంద్రం భీంగల్లోని బంజారా భవన్లో గురువారం…
మత్తు పదార్థాలపై యుద్ధం గంజాయి సాగు చేసిన నిందితుడు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం బోయలగూడెం గ్రామం గట్టు మండలంలో పత్తి మిరప పంటల్లో 9 గంజాయి మొక్కలను సాగుచేసిన…
మంజునాథ్ కుటుంబానికి,36000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత
చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిస్తాం.. డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మంజునాథ్ కుటుంబం రోడ్డున పడడం దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,…
గట్టుపల్లి గ్రామంలో స్వచ్ఛతా – హీ – సేవ కార్యక్రమం.
జనం న్యూస్ 19 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పక్కన…
లారీ ఢీకొనడంతో బాలుడు మృతి
జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ నియోజకవర్గం ఎల్ కంటి గ్రామం రాయాపోలు మండలం సిద్ధిపేట జిల్లాలోని గలజాల రాజు, అలాగే గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు తన…
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
జనం న్యూస్ న్యూస్, సెప్టెంబర్ 19, అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా,పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు పూడిమడక గ్రామ సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం నూతనంగా…
జిల్లా లో హిందూ దేవాలయాలపై రక్షణ కరువు
జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నేడు జోగులాంబ గద్వాల జిల్లా లో ఉప్పల వినాయకుని గుడిపై దాడి ఈ మధ్య కాలంలో జిల్లా లో నగర్ దొడ్డి,…
మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కొత్వలా రంగయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్…
నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం.
జనం న్యూస్ 19సెప్టెంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుండి శాస్త్రవేత్తలు సుమలత మరియు రామకృష్ణ ఐతుపల్లిలోని వరి నీ సందర్శించడం జరిగింది. వరిలో తీసుకోవాల్సిన…












