• January 30, 2025
  • 53 views
తర్లుపాడు మండలంలో లక్ష్మక్క పల్లి లో మహాత్మా గాంధీ కి ఘన నివాళులు.

జనం న్యూస్ తర్లుపాడు మండలం జనవరి30:- తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లెలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.జగన్ మాట్లాడుతూ1869లో గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించినటువంటి మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్…

  • January 30, 2025
  • 27 views
మహాత్మా గాంధీ కి నాయకులతో కలిసి ఘన నివాళులర్పించిన బండి రమేష్

జనం న్యూస్ జనవరి 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- శాంతి అహింసలనే ఆయుధాలుగా చేసుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ మొత్తం భారతదేశానికే జాతిపితగా మారారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతి…

  • January 30, 2025
  • 123 views
ఇంటర్ చదివే బాలుడు మిస్సింగ్..!

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామానికి చెందిన మైసి భాస్కర్.కుమారుడు సాయి రాజు. ఇంటర్ మొదటి సంవత్సరం నిజాంబాద్ నగరంలోని ఎస్సార్ కాలేజీలో చదువుతున్నాడు. గత మూడు రోజుల క్రితం నిజాంబాద్ లోనే…

  • January 30, 2025
  • 32 views
అయ్యో ‘రామ’

జిల్లాకు వరప్రదాయిని అయిన రామతీర్థం జలాశయం పరిస్థితి దారుణంగా తయారైంది. 72వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి, పామూరు, కందుకూరు పట్టణాలతోపాటు 45 గ్రామాలకు తాగునీరు అందించే బృహత్తరమైన రిజర్వాయర్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంది. అయితే అందుకు…

  • January 30, 2025
  • 30 views
సమాజసేవ చేసే సేవాసంస్థలకు తగిన సహాయసహకారాలు అందిస్తాం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ లావుతో కలిసి పాల్గొన్న పుల్లారావు. రాష్ట్రాభివృద్ధి, సమాజసేవలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుపై కార్పొరేట్ కంపెనీలు,…

  • January 30, 2025
  • 34 views
సీ ఎం రిలిప్ పండు చెక్కును అందజేసి ఆవుల రాజిరెడ్డి!

పాక్స్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో!! మెదక్ శివంపేట పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గంఇన్చార్జి జనవరి 30: మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దొంతి గ్రామానికి చెందినషఫీ ఉద్దీన్ కి అక్షరాల 12,500 రూపాయల చెక్కును నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో…

  • January 30, 2025
  • 29 views
తర్లుపాడు గ్రామంలో మహాత్మా గాంధీ కి ఘన నివాళులు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 30. రిపోర్టర్ పవన్:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్ లో గాంధీ వర్ధంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయ భాస్కర…

  • January 30, 2025
  • 33 views
నీలం మధును మర్యాద పూర్వకంగా కలిసిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు.

జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర.కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు…

  • January 30, 2025
  • 39 views
దళిత బంధు పై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడాను..

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని, వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని భావించి, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…

  • January 30, 2025
  • 32 views
ముఖ్యమంత్రి రాక సందర్భంగా , భద్రత ఏర్పాట్లు పర్యవేక్షణ

జనం న్యూస్ జనవరి 30 కాట్రేనికోన:- జనవరి 31వ తేదీన జరగబోయే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్న…

Social Media Auto Publish Powered By : XYZScripts.com