దళిత బంధు రెండో విడత నిధుల విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా
దళిత బంధు నిధుల విడుదలకు వోడితల ప్రణవ్ కృషి.. పలుమార్లుముఖ్యమంత్రి,మంత్రులకు నిధుల విడుదల విషయంలో అభ్యర్థన.. ప్రభుత్వ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి భారీ ఊరట.. మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు.. జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్…
మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి..
జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదనందం, ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన. మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సినియర్ నాయకులు వాసాల రామస్వామి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ,…
కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
జనం న్యూస్ 30 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా : డి.ఎస్.పి మొగులయ్య.ఒక టైం టేబుల్ తయారుచేసుకొని ప్రణాళికబద్దంగా చదవాలి.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పాఠశాల ఒక దేవాలయం లాంటిది…
గాంధీ మహాత్మునికి ఘన నివాళులు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 30:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్ లో గాంధీ వర్ధంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయ భాస్కర రావు, వరల్డ్…
100 లీటర్ల నాటు సారా (గుడుంబా) స్వాధీనం
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం:- నాటు సారా (గుడుంబా) తయారీ విక్రయం చట్టరీత్యా నేరమని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ అన్నారు మండలం లోని కొప్పుల గ్రామంలో నాటు సారా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు…
చీటింగు కేసులో నిందితుడికి ఆరు మాసాల జైలు, జరిమాన
విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన చీటింగ్ కేసులో నిందితుడికి ఆరు మాసాల జైలు శిక్ష, రూ.8000/-…
గంజాయి అక్రమంగా కలిగి ఉన్న నలుగురు నిందుతులు అరెస్టు – విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్. శ్రీనివాస్
జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్తే 29-01-2025దిన విజయనగరం 1వ పట్టణ పోలీసులకు పట్టణంలో కంటోన్మెంటు ఏరియా రైల్వే కాలనీ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో…
విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు
జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- జిల్లా అంతటా వాహనం నడిపేవారికి హెల్మెట్ల వినియోగం తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ అబేండ్కర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం…
భద్రత ప్రమాదాల పట్ల అవగాహన, ఆచరణతోనే నియంత్రణ సాధ్యం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రహదారి భద్రత ప్రమాణాలు పట్ల అవాహన, ఆచరణతోనే జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్…
కెపి హెచ్ బీ లో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
జనం న్యూస్ జనవరి 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కెపి హెచ్ బీ ఒకటవ రోడ్ నందు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలు మేరకు.కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద పూలదండ…