పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలోమృతుల కుటుంబాలకు బియ్యం నగదు పంపిణీ..
జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ తో పాటు నగదు అందజేశారు.జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరీ ఓదెలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.…
టైటిల్:పైసల తిప్పలకు రాళ్ల కుప్పలు
సబ్ టైటిల్ :పేలుళ్లతో ప్రజలను భయపెడుతున్న యజమాన్యలు జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మల్లారం లో ఉన్న క్రషర్లుగ్రామ ప్రజలను చాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు . క్రెషర్ల యజమాన్యం…
రైతు సోదర భీమారంలో మన గ్రోమోర్
జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = భీమారం మండల కేంద్రంలోని ఆరెపల్లి ఎక్స్ రోడ్ వద్ద కోరమాండల్ మన గ్రో మోర్ సెంటర్ లో లభించే అన్ని రకాల కాంప్లెక్స్ రసాయన ఎరువుల మరియు…
ఘనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : మండల కేంద్రంలో గురువారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు “సాయిని శ్రీకాంత్” జన్మదినం సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి
మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ…
సూర్య దిశ తెలుగు దినపత్రికక్యాలెండర్ ఆవిష్కరణ
జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి= .భీమారం: మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం “సూర్య దిశ” తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ (2025) ప్రెస్ క్లబ్ సభ్యులు చేతుల మీదుగా ఆవిష్కరించారు.…
ఇన్సూరెన్స్ ఇస్తుంది కుటుంబాలకు భరోసా
జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = భీమారం మండల కేంద్రము లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – భీమారం శాఖలో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ -(పి ఎ ఐ )1000 రూపాయలతో ఇన్సూరెన్స్…
చెబర్తి లో మహాత్మా గాంధీకి ఘన నివాళి
సబ్ టైటిల్ :మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు — రాందాస్ గౌడ్ జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు అని వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్…
గాంధీజీ విగ్రహానికి వినపత్రం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు…
జనం న్యూస్ 30 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ సూచన మేరకు ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో గాంధీజీ విగ్రహానికి…
విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు
•సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు విద్యార్థి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం •కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా మార్గదర్శకతను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి •కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా పదవ తరగతి టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన…. •టి పి సి సి డెలిగేట్…