• January 29, 2025
  • 40 views
పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం…. ప్రజారోగ్యం ప్రశ్నార్థకం ?

-పర్యవేక్షణ లోపంతో పడకేసిన పారిశుధ్యం -స్థానికంగా ఉండని అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తప్పని తిప్పలు జనం న్యూస్ 29జనవరి భీమారం మండల రిపోర్టర్ (కాసిపేట రవి ) భీమారం మండలo పలు గ్రామపంచాయతీలో పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే అధికారులు లేక…

  • January 29, 2025
  • 25 views
ప్రజా యుద్ధం నౌక గద్దర్ పై దిగజారుడు వాక్యాలు సరికాదు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ జనం న్యూస్ జనవరి 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ…

  • January 29, 2025
  • 29 views
గ్రామస్తుల దాహం తీర్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలోని నాయకపు గూడెంలో త్రాగు నీరు కు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మేల్సీ టి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకు పోగా. వెను వెంటనే బోర్ వెల్స్ మంజూరు చేసి…

  • January 29, 2025
  • 34 views
చిలకలూరిపేటకి చెందిన తన భర్త పుల్లగూర సుధీర్ నుంచి ప్రాణ రక్షణ కల్పించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు హైదరాబాద్ కు చెందిన మౌనిక అనే మహిళ నరసరావుపేటలోని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను వేడుకుంది. చిలకలూరిపేట సాంబశివ నగర్ కు చెందిన పుల్లగుర సందీప్ తో 10…

  • January 29, 2025
  • 28 views
బండి సంజయ్ చిత్ర పటానికి కి జమ్మికుంట బీజేవైఎం ఆధ్వర్యంలో పాలాభిషేకం..

జనం న్యూస్ //జనవరి //29//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.అనంతరం నాయకులు మాట్లాడుతూ…నిన్న జమ్మికుంట యూత్ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్, దిష్టి బొమ్మ…

  • January 29, 2025
  • 25 views
తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం క్యాలెండర్, డైరీను ఆవిష్కరించిన డిజిపి ద్వారకా తిరుమలరావు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ను బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో…

  • January 29, 2025
  • 36 views
త్రివేణి సంఘామం లో పుణ్య స్నానాలు ఆచరించిన అర్బన్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 29. నిజామాబాదు. ప్రతినిధి. ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నా మహాకుంభమేళకు నిజామాబాదు .అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. కుటుంబ సమేతంగా వెళ్లడం జరిగింది.మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ లోని గంగ, యమున, సరస్వతి నదుల…

  • January 29, 2025
  • 35 views
కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన తండ్రి

జనం న్యూస్ జనవరి 30 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల కేంద్రానికి చెందిన బీసీ సంఘం మండల అధ్యక్షులు చింతకాయల నాగరాజు కుమార్తె శ్రావ్య పుట్టినరోజు సందర్భంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబం అనారోగ్య…

  • January 29, 2025
  • 31 views
జపాన్ దేశంలో సకురా సైన్స్ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు విద్యాలయ సంస్థ ఇంజినీరింగ్ విద్యార్థులు” 

జనం న్యూస్. జనవరి 29. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మెకానికల్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులు అధ్యాపకులు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (జెస్ట్) స్పాన్సర్ చేసిన ప్రతిష్ఠిత…

  • January 29, 2025
  • 29 views
ప్రగడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

అచ్యుతాపురం(జనం న్యూస్): అచ్యుతాపురం వికలాంగుల ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాల నందు ప్రగడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com