జమ్మికుంట లో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దాసరపు మహేందర్ ఆధ్వర్యంలో, జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి, 198వ జయంతి…
బిజెపి ఆద్వర్యంలో పూలేజయంతి
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావుపూలే 198 వ జయంతిని పురస్కరించుకొని కొత్తపేట మండల అద్యక్షులు సంపత్తి కనకేశ్వర్రావు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాలూరి…
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే 198 వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షా పుల్లర్స్ కాలనీలో మహనీయునికి…
తండ్రికి పార్లమెంట్ -తనయుడికి అసెంబ్లీ…
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి వైసీపీ ఇంచార్జులుగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్…. అమలాపురం వైసీపీ పార్లమెంటే ఇన్చార్జిగా మాజీ మంత్రి విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ వైసిపి ఇన్చార్జిగా పినిపే శ్రీకాంత్ ను నియమించేందుకు మాజీ ముఖ్యమంత్రి…
మహాత్మా జ్యోతిరావు పూలే198 జయంతి
జనం న్యూస్ ఏప్రిల్ 11 ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేక పోరాడిన దర్శనీకుడు…
పార్లమెంట్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే కు ఘనమైన నివాళులు
జనం న్యూస్ ఏప్రిల్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సంఘ సంస్కర్త సత్యశోధక సమాజ స్థాపకుడు జ్యోతిరావు పూలే 198వ జయంతి పురస్కరించుకొని అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర…
ఈదురుగాలులతొ కురిసిన వర్షం. ఆటోపై కూలిన భారీ కటౌట్
జనం న్యూస్. ఏప్రిల్ 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) హత్నూర మండల వ్యాప్తంగా గురువారంనాడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈదురుగాలుల ప్రభావంతొ రహదారిపై చెట్లు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడగా పలు గ్రామాలలో…
విద్యుత్ సమస్య పరిష్కరించిన అధికారులు. కృతజ్ఞతలు తెలిపిన ఏకే. ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదీర్
జనం న్యూస్. ఏప్రిల్ 11. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. పటాన్చెరు రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలోని గాజుల బాబు చౌరస్తా మెయిన్ షాపింగ్ సెంటర్ వద్ద విద్యుత్ తీగలు డైమేజ్ కారణంగా లోవోల్టేజ్ సమస్యతో చాలా రోజుల నుండి విద్యుత్…
రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్చ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్చగా జీవించగలుగుతున్నాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే…
ఉస్మానియా అరుణతారా కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలి- పీ.డి.ఎస్.యు..!
జనంన్యూస్. 11. నిజామాబాదు. సిరికొండ. పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభలను జరపాలిలని పి.డి.ఎస్.యూ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కామ్రేడ్ జార్జ్ రెడ్డి…