• September 11, 2025
  • 42 views
ప్రజాకవి కాళోజి బాటలో సాగాలి – సిద్దిపేట కవులు

జనం న్యూస్;11 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; కలం ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చిన ప్రజాకవి కాళోజి బాటలో రచయితలు సాగాలని జాసాప అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్…

  • September 11, 2025
  • 47 views
కవి కిరీటి వేల్పుల రాజు

జనం న్యూస్;11 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; కాళోజి జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్బంగా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో యువ కవి వేల్పుల రాజు యాదవ్ కు కవి కిరీటి బిరుదును ప్రధానం చేశారు.…

  • September 11, 2025
  • 44 views
ఎస్ ఎస్ ఎఫ్ గ్రామ ధార్మిక జట్లను బలోపేతం చేయండి.

జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు పాలెం క్షత్రియ కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ ధార్మిక సమితి సత్సంగ నిర్వహణలో విశిష్ట అతిథిగా విచ్చేసిన అఖిలభారత ధర్మజాదరణ సహప్రముఖ్మాన్యశ్రీ…

  • September 11, 2025
  • 41 views
నడిగూడెం మండల జిపిఓలు వీరే.

జగన్ న్యూస్ సెప్టెంబర్ 11(నడిగూడెం) నడిగూడెం మండలంకు చెందిన క్లస్టర్ గ్రామాలకు నూతనముగా బాధ్యతలు స్వీకరించిన జిపివోలు నడిగూడెంకు చింతమల్ల కోటయ్య, బృందావనపురం గోపాలపురంకు కస్తాల నాగరాజు, కరివిరాల, కాగిత రామచంద్రపురం లకు పిఎంఎల్ నరసింహారావు, సిరిపురంకు షేక్ ఇమ్మాలి, వల్లాపురంకు…

  • September 11, 2025
  • 40 views
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురులకు సత్కారం

జనం న్యూస్;11సెప్టెంబరు గురువారం; సిద్దిపేట నియోజకవర్గం ఇన్చార్జి వై.రమేష్ సిద్ధిపేట, సెప్టెంబర్ 5: స్థానిక నలంద విద్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువా, మెమెంటోలతో సత్కరిస్తూ, “మీరందించే విద్యాబుద్ధులను తూచా తప్పకుండా…

  • September 11, 2025
  • 43 views
నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం

జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం : నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి మరియు…

  • September 11, 2025
  • 41 views
ఘనంగా ఎంపీ మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ బద్ది రెడ్డి కాంప్లెక్స్ లో వైఎస్ఆర్సిపి నాయకులు గుండు మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు.…

  • September 11, 2025
  • 76 views
బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు

193 రోజులకు ఆదాయం 10,25,254 రూపాయలు. జనం న్యూస్ సెప్టెంబర్ 11 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమిన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం ఆలయచైర్మన్ సుధాకార్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్త,జిల్లా…

  • September 11, 2025
  • 46 views
ఇష్టారీతిన బీటీ రోడ్డు పనులు

కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్న కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి చెరువు కట్ట కబ్జా చేస్తూ అడ్డుతగులుతున్నారు పెద్ద చెరువు కట్ట పనులు నక్ష ప్రకారమే చేపట్టాలి లేదంటే దళిత కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఎమ్మెల్యే అండతో గుత్తెదారును బెదిరించడం సరికాదు మైలారం మాజీ…

  • September 11, 2025
  • 39 views
కొత్తగూడెం రైల్వే సమస్యలపై ఏవో రాజేంద్రబాబు ను కలిసిన వై. శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 11( కొత్తగూడెం నియోజకవర్గం ) కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలంటూ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యుడు వై. శ్రీనివాస్ రెడ్డి, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి.డి.సి.ఆర్. రోడ్ ఏవో రాజేంద్రబాబును గురువారం మర్యాదపూర్వకంగా…