• January 23, 2025
  • 34 views
పాఠశాల అభ్యసనం విద్యార్థి జీవితంలో కీలకం-ప్రిన్సిపల్ రాజశేఖర్

జనం న్యూస్- జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఉన్నత పాఠశాల అనేది విద్యార్ధి జీవితంలో ఒక కీలకమైన సమయమని విద్యాపరమైన సవాళ్లు, వ్యక్తిగత ఎదుగుదల, భవిష్యత్తు ఆకాంక్షల అన్వేషణ ద్వారా గుర్తించబడుతుందని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్…

  • January 23, 2025
  • 29 views
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా రహదారి భద్రత పై అవగాహన

జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఆర్టిఏ కూకట్పల్లి యూనిట్ కార్యాలయం అధికారులు.. ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. కెపిహెచ్బి నాలుగో రోడ్ లోని గ్లోబల్ ఎడ్జ్ పాఠశాలలో గురువారం జాతీయ…

  • January 23, 2025
  • 26 views
సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నాయకుల ఘన నివాళి. ప్రజా సంఘాల నాయకులు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- సుభాష్ చంద్రబోస్ జయంతి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు అని,ముఖ్యమైన స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ జయంతి ఒకటి ఆయన జయంతి జనవరి 23న…

  • January 23, 2025
  • 27 views
పారిశుద్ధ్య కార్మికుడు మృతి నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి బాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- స్థానిక పురపాలక సంఘం లో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న,గుడిసె యేసు రత్నం అనే పారిశుద్ధ కార్మికుడు విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మరణించారు.ఈ…

  • January 23, 2025
  • 24 views
హైవే రోడ్డుపై దట్టంగా కమ్మిన పొగ మంచు

జనవరి(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం మద్దిరాల, నూతనకల్ మండలల మధ్య ఉన్న జాతీయ రహదారి 365 పై గురువారం ఉదయం ఏడు గంటలకు దట్టమైన పొగ మంచు కమ్మడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ వాహనాలు నడపడం జరిగినది. ఎదురుగా వస్తున్న…

  • January 23, 2025
  • 31 views
కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి కుమారుడు అశోక్ అన్న కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 23 (జనం న్యూస్):- జీవితంలో ఏది మంచి ఏది చెడు అని ఒక అవగాహన కల్పించడంలో నీ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను. కష్టం వస్తే పక్కనుంటాడు నమ్ముతే ప్రాణం ఇస్తాడు అలాంటి మా అన్న…

  • January 23, 2025
  • 31 views
పాములపర్తి గ్రామంలో ప్రజా పాలన ,గ్రామసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ జనవరి 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి, ఆధ్వర్వంలో, గ్రామసభ నిర్వహించడం జరిగింది.రైతు బరోసా,ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ…

  • January 23, 2025
  • 27 views
వాహనాలకు పార్కింగ్ గా మారిన మర్కుక్ ఎంపీడీవో కార్యాలయం

జనం న్యూస్ జనవరి 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా ప్రజా సమస్యలు వెళ్లబుచ్చుకుందామని వచ్చిన బాధితులకు కనీస వసతులు ఉండవు,కనీసం వికలాంగులు మహిళలు వస్తే కూర్చోవడానికి కుర్చీలు త్రాగడానికి మంచి నీరు కూడా…

  • January 23, 2025
  • 27 views
గణేష్ పల్లి లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

జనం న్యూస్ జనవరి 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి లో గురువారం 128 వ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు…

  • January 23, 2025
  • 26 views
యువజన సమస్యలపై డివైఎఫ్ఐ కృషి అభినందనీయం

జనం న్యూస్ 23. జనవరి.కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్:- మాహనీయుల ఆశయాలతో యువతను మంచి దారిలో నడిపిస్తుంది, డివైఎఫ్ఐ అని జిల్లా షెడ్యూల్ అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి, సజీవన్ అన్నారు,2025…

Social Media Auto Publish Powered By : XYZScripts.com