గెజిట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి: లోక్సత్తా
జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…
నిర్ధిష్ట కాల పరిమితిలో అభియోగ పత్రాలు దాఖలు చెయ్యాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలోని వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూమ్ కాన్ఫరెన్సు…
జి.ఓ. 137 రద్దు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తాం
జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయవాడ లోని గవర్నర్ పేట I & II డిపోలు మరియు పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాలను లులూ షాపింగ్ మాల్ ఏర్పాటు కొరకు జి.ఓ.నెం. 137 ద్వారా…
భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎస్సై కిరణ్ కుమార్
అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చెయ్యండి జనం న్యూస్, ఆగష్టు 13, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కూలీ…
కొమ్ము యాదగిరి కుటుంబానికి, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత
ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జనం న్యూస్, ఆగస్టు 13, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గ్రామం ములుగు ములుగు గ్రామపంచాయతీ లో కొంతకాలం గా పని చేస్తున్నాడు, కొమ్ము యాదగిరికి…
బేతనిలో ఆకట్టుకున్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పోటీలు
జనం న్యూస్ ఆగస్టు 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉప్పూడి లోని బేతాని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్వతంత్ర సమరయోధుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రెండవ తరగతి చిన్నారులంతా స్వతంత్ర…
పేకాట స్థావరాలపై పోలీసులు దాడి….
10 మందిపై కేసు జుక్కల్ ఆగస్టు 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కోడప్పగల్ మండలం వడ్లం గ్రామ శివారులో మంగళవారం నాడు పేకాట కేంద్రంపై దాడి చేసే పదిమందిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు…
రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ప్రజలకు సీఐ వెంకటరెడ్డి,ముఖ్య సూచన,రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ…
ముక్తేశ్వరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర
జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి అయినవిల్లి మండలం ముక్తేశ్వరం లో బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ…
మునగాల మండలం డి జె ఓనర్స్ తహసీల్దార్ వద్ద 5 లక్షల రూపాయలు ఒక సంవత్సర కాలానికి బౌండ్ ఓవర్.
జనం న్యూస్ ఆగష్టు 13 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో డీ జే లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి డీజే ఓనర్స్ అందరికి…