• January 24, 2025
  • 49 views
పేకాట స్థావరలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..ఏడు గురి పై కేసు నమోదు

జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాస రావు , ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్, ఆసిఫాబాద్ మండలలో వివిధ గ్రామాల్లో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు…

  • January 24, 2025
  • 81 views
రోగులకు మెరుగైన వైద్య సేవలుఅందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….

బిచ్కుంద జనవరి 24 జనం న్యూస్:- కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు…

  • January 24, 2025
  • 40 views
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ని సత్కరించిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు కంచర్ల బాబి

జనం న్యూస్ జనవరి 24 అమలాపురం:- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల బాబి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మరియు తాటిపాక ఆర్యవైశ్య వ్యాపార సంఘ సభ్యులు ఇటీవల రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్…

  • January 24, 2025
  • 31 views
ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు

జనం న్యూస్ జనవరి 24 కాట్రేనికోన:- కాట్రేనుకున మండల, సత్తమ్మచెట్టు గ్రామము నందు ఉచిత పశు వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని గ్రామ ఎక్స ఛైర్మెన్ శ్రీ నాగిడి నాగేశ్వరా రావు గారు టీడీపీ నాయుకులు, మరియు…

  • January 24, 2025
  • 26 views
జైనూర్ పోలీస్ స్టేషన్ లో యువతీ మిస్సింగ్ కేసు నమోదు: జైనూర్ ఎస్సై సాగర్

జనం న్యూస్ 24.జనవరి. కొమురంభీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్:- జైనూర్ :యువతి అదృశ్యమైన సంఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం జైనూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం…జైనూర్ మండలం శివనూర్ గ్రామానికి చెందిన యువతి…

  • January 24, 2025
  • 24 views
కేంద్ర పెత్తనంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు..

▪ టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. జనం న్యూస్ //24//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు…మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విద్యా శాఖను తన వద్దనే ఉంచుకున్నారన్నారు.వీసీల,నియామకాలపై కేంద్రం పెత్తనాన్ని రేవంత్ రెడ్డి…

  • January 24, 2025
  • 33 views
ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానంకుర్చీల కరువు

జనం న్యూస్ జనవరి 25 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానం జరిగి కుర్చీలు కరువైన సంఘటన మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నాలుగో రోజు మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభల్లో కుర్చీలు…

  • January 24, 2025
  • 29 views
రేపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము

జనం న్యూస్ జనవరి 24 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం 1999 2000 సంవత్సరము బ్యాచ్ కార్యక్రమము చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ సహకరించి క్రమశిక్షణతో వివాదాలు…

  • January 24, 2025
  • 44 views
మంకీ కేసులు : మళ్లీ విజృంభిస్తున్న మంకీ ఫాక్స్‌ వైరస్‌.. బెంగళూరులో తొలి కేసు నమోదు.

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బెంగళూరు : కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు గడవక ముందే బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది.…

  • January 24, 2025
  • 65 views
తడ్కల్ లో రస భాసగా సాగిన ప్రజా పాలన గ్రామసభ

ప్రజా పాలన గ్రామసభలో ఇరు పార్టీల లీడర్ల నువ్వా నేనా జనం న్యూస్,జనవరి 24,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహించారు.ప్రజా పాలన గ్రామసభ పంచాయతీ ప్రత్యేక…

Social Media Auto Publish Powered By : XYZScripts.com