సోషల్ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..
▪వ్యూస్ కోసం హోం టూర్స్ వద్దు..▪ఊరెళ్తున్నామంటూ పోస్ట్లు పెట్టొద్దు..▪తెలంగాణ పోలీసుల సూచన.. జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్.. సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. తెలంగాణ పోలీస్ సూచన…
బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదు..
▪ జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు.. సుంకరి రమేష్ జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ప్రజా పాలన భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామసభలు పట్టణాలలో వార్డు సభలు సంబంధించిన అధికారులు నిర్వహిoచారు.ఇ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట…
ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతివేడుకలు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ లో గల ప్రాధమిక పాఠశాలలో స్వాతంత్రసమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు దేశభక్తి, ధైర్యం,పోరాటం, స్వాతంత్రం సాధన కోసం చేసిన పోరాటం…
కానిస్టేబుల్స్ పి.ఈ.టి. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థి చికిత్స పొందుతూ మృతి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు పోలీసు పరేడ్ గ్రౌండులో జనవరి 21న చేపట్టిన పి.ఈ.టి. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థి,…
జిల్లాలో అదనంగా ధాన్యం కొనుగోలు చేయాలని వినతి
జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- జిల్లాలో రైతులు దగ్గర ఇంకా ధాన్యం మిగిలి ఉన్న నేపథ్యంలో అదనంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు…
ముగిసిన కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,ఐపిఎస్ జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు మహిళ, పురుష అభ్యర్థులకు నిర్వహించిన పి.ఎం.టి. మరియు పి.ఈ.టి.పరీక్షల ప్రక్రియ ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్…
వికలాంగులు పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదు
జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులు పెన్షన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో అన్నారు.…
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు తహసిల్దార్ సత్యనారాయణ
జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండలం ప్రభుత్వం నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరికి అమలుకు చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ప్రభుత్వం పథకాల అమలులో భాగంగా మండలంలోని మైలారం జోగంపేల్లి ఆరేపల్లి గట్లకానిపర్తి హుసేన్ పల్లి…
తమ తోటి విద్యార్ధి కీ ఆర్థిక చేయూత
జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి విద్యా మందిర్ 2013 14 పదవ తరగతి విద్యార్థులు అదే తరగతికి చెందిన మాల్కడి తిలక్ కీ విద్యార్థికి 82000 ఆర్థిక సాయం అందజేశారు ఈ…
గంజాయి, డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి:ఎస్. ఐ అజయ్ కుమార్
నడిగూడెం,జనవరి 22,జనం న్యూస్:- గంజాయి, డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహనా కలిగి ఉండాలని ఎస్. ఐ అజయ్ కుమార్ సూచించారు.బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గంజాయి,డ్రగ్స్ లపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్.…