ఉపాధి హామీ పనులు 20 రోజుల పూర్తి చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామనే నిబంధనను ఎత్తివేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హత పథకం అర్హులు ఉపాధి…
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి:తహశీల్దార్.
జనం న్యూస్ జనవరి 22(నడిగూడెం):- అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తహశీల్దార్ సరిత అన్నారు.బుధవారంమండలంలోని రత్నవరం,నారాయణపురం, కేశవపురం, తెల్లబల్లి ,కరివిరాల రామచంద్రపురం గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. రత్నవరం గ్రామంలో…
117 కిలోల గంజాయి దహనం: జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు
జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 53 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 117.8 -కిలోలను, ఎన్ డి పి…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
జనం న్యూస్ జనవరి(22) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలు గురించి అధికారులు తెలపడం జరిగింది ఒకటి ఇందిరమ్మ…
జనసేన ప్రస్థానంలో మరిచిపోని రోజు జనసేన యువ నాయకులు మండలనేని చరణ్తేజ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజర్వ్పై హర్షం చిలకలూరిపేట: కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన ను గుర్తిస్తూ జనసేనకు…
జనసేన ప్రస్థానంలో మరిచిపోని రోజు జనసేన యువ నాయకులు మండలనేని చరణ్తేజ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజర్వ్పై హర్షం చిలకలూరిపేట: కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన ను గుర్తిస్తూ జనసేనకు…
ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటల ఉచ్చులో పడకండి..
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం యొక్క లక్ష్యం..
యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు – బుడిగె శ్రీకాంత్. జనం న్యూస్ //జనవరి 22//జమ్మికుంట //కుమార్ యాదవ్.. మండల మరియు పట్టణ కేంద్రాలలో జరిగే గ్రామ సభలలో…
పశువైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి
జనంన్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 22 తర్లుపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లి గ్రామంలో పశువైధ్య అధికారి డా.డి.విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహింంచారు పశువైద్య శిబిరం లో లేగ దూడలకు, పశువులకు మరియు గొర్రెలు మేకలకు నట్టల నివారణ…
నడిగూడెం: వీరారెడ్డి చిత్రపటానికి నివాళ్లు..
జనం న్యూస్ జనవరి 22(నడిగూడెం):- నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ బుధవారం ప్రమాణ స్వీకారం పురస్కరించుకొని తన రాజకీయ గురువు వల్లాపురం గ్రామానికి చెందిన వల్లపు రెడ్డి వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..…
ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట వేడుక
జనం న్యూస్ జనవరి 22 కాట్రేనికోన:- ఉప్పూడి గ్రామంలో నెలకొల్పిన అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టదశమ వార్షికోత్సవ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. 108 కలశాలతో పూజ నిర్వహించారు. లక్ష తమలపాకులతో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పూడి సర్పంచ్…