ఉపాధి నిధులు శత శాతం ఖర్చు చేయాలి”
జనం న్యూస్ 17 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు మంజూరైన ఉపాధి హామీ నిధులు శత శాతం ఖర్చు చేయాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు. డ్వామా పీడీకి గురువారం…
ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదిలి కన్నుమూత
జనం న్యూస్ 17 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు, శ్రమ శక్తి రాష్ట్ర అవార్డు గ్రహీత మొదిలి శ్రీనివాసరావు (65) కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన నిద్రలోనే విశాఖలోని తన గృహంలో హృద్రోగంతో మృతి…
తుళ్లూరు సుధాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మెట్రో ఉదయం టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ. చిలకలూరిపేట నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవఅధ్యక్షులు, చిలకలూరిపేట మండలం టిడిపి మాజీ సర్పంచ్ లింగంగుంట్ల తుళ్లూరుసుధాకర్ రావు…
కాట్రేనికోన కవయిత్రి కి అంతర్జాతీయ గుర్తింపు పురస్కారం
జనం న్యూస్ కాట్రేనుకున జనవరి 16 ఐ ఎస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ కళా వేదిక వరల్డ్ పొయిట్రీ అకాడమీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డు వారి తెలుగు…
42 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక
———-గోరంట్ల మండలం రెడ్డిచేరువుపల్లి వైసిపి సర్పంచ్ వినోద్ తెలుగుదేశం గూటికి చేరిక ——–బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో పెద్ద ఎత్తున వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు ———-ఎన్డీఏ కూటమి అభివృద్ధి చూసి అధికార పార్టీ వైపు…
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్ 16 జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఒన్ టౌన్ (జర్నలిస్ట్, భీమా కలపాల) న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పేద విద్యార్థిని విద్యార్థులు చేతుల…
మొక్కజొన్న పంటని ధ్వంసం చేసిన దుండగులు
జనం న్యూస్ బద్రి కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ. రామకృష్ణ మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు.ధ్వంసమైన పొలాన్ని పరిశీలించిన జనసేన మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా. రామాంజనేయులు మండలంలోని పెద్దకొదమగుండ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ…
జక్కసముద్రం చెరువు వేలం పాట దక్కించుకున్న ఉపసర్పంచ్ కమలాకర్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 16 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ సువర్ణ-అశ్వర్థ రెడ్డి , ఉపసర్పంచ్ కమలాకరరెడ్డి ఆధ్వర్యంలో జక్కసముద్రం చెరువు ను చేపల…
రంప యర్రంపాలెం లో హరిదాసు కు ఘన సన్మానం
జనం న్యూస్ జనవరి 16 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ రంప ఎర్రంపాలెంలో హరిదాసును సన్మానించిన గ్రామ ప్రజలు. ధనుర్మాసం సందర్భంగా నెలరోజుల పాటు గ్రామంలో హరినామ సంకీర్తనతో నగర సంకీర్తన చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామానికి…
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు చదువులు చదివించుటకు నా వంతు కృషి చేస్తాను రెవెన్యూ ఉద్యోగి డి సత్యనారాయణ
జనం న్యూస్ జనవరి 17( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, మంప పంచాయతీ పరిధిలో గల తుమ్మలబంధ గ్రామానికి చెందిన సెగ్గె. రత్నం అనారోగ్యం తో ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది,…