• September 3, 2025
  • 35 views
నవ భారత సాక్షరత శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజునా నవ భారత సాక్షరతా కార్యక్రమం “ఉల్లాస్ “మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఒక…

  • September 3, 2025
  • 36 views
కవిత సస్పెండ్.. తెరపైకి లిక్కర్ స్కామ్.

జనం న్యూస్ సెప్టెంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రాగానే వెంటనే ఆమెపై బీఆర్ఎస్…

  • September 3, 2025
  • 41 views
జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన

జనం న్యూస్,సెప్టెంబర్03, అచ్యుతాపురం: ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసులో ప్రతి బుధవారంనిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అర్జీలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపిస్తామని విజయ్ కుమార్ అన్నారు.…

  • September 3, 2025
  • 36 views
బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం – బిజెపి OBC నాయకులు

జనం న్యూస్ 03 సెప్టెంబర్ ( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బిజెపి పార్టీ OBC నాయకులు తీవ్రంగా డించారు.నాయకులు…

  • September 3, 2025
  • 35 views
యూరియా కోసం రోడ్డెక్కిన మహిళ రైతులు

జనం న్యూస్ ఆగస్టు(3) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బుధవారం నాడు మహిళా రైతులు యూరియా కోసం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై కూర్చొని ధర్నా చేసినారు. వారం రోజులుగా ఉదయం 6 గంటల నుండి షాపుల వద్ద నిలబడి తిండి…

  • September 3, 2025
  • 42 views
లంబాడీలపై జరుగుతున్న కుట్రలపై ఆందోళన – సీఎం పర్యటనలో లంబాడీల నిరసన తప్పదంటూ సంఘాల హెచ్చరిక

జనం న్యూస్ 03 సెప్టెంబర్( భద్రాద్రి కొత్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం లంబాడీలపై జరుగుతున్న కుట్రలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధ్యులని, ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్టేజీపైకి ఎక్కిస్తే లంబాడి సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమవుతుందని వివిధ…

  • September 3, 2025
  • 37 views
రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ – చండ్రుగొండలో బీఆర్ఎస్ ధర్నా

జనం న్యూస్ 03 సెప్టెంబర్( భద్రాద్రి కొత్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ ఆఫీస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల తరపున ధర్నా చేపట్టారు. మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు…

  • September 3, 2025
  • 36 views
జొన్నాడ టోల్‌ గేటు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి”

జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నుంచి విశాఖ వెళ్లే దారిలో జొన్నాడ వద్ద ఉన్న టోల్‌ గేట్‌ యాజమాన్యం నిబంధనలకి విరుద్ధంగా టోల్‌ ఫీజు వసూలు చేస్తోందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు…

  • September 3, 2025
  • 35 views
విజయనగరంలో పేకాట రాయుళ్లపై కేసు: సీఐ

జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం తూర్పు బలిజ వీధిలో పేకాట శిబిరంపై మంగళవారం దాడి చేసినట్లు టూ టౌన్‌ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి…

  • September 3, 2025
  • 37 views
శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు శ్లాఘనీయం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్., జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డులు (1) కే.సూర్యనారాయణ…