భోగి వేడుకలలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కాండ్రేగుల సత్యవతి విష్ణుమూర్తి దంపతులు
జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి భోగి పండుగ వేడుకలు తమ కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా జరుపుకున్న మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కాండ్రేగుల వెంకట సత్యవతి విష్ణుమూర్తి దంపతులు అనంతరం ఆమె మాటల్లో…
రాష్ట్ర బిజెపి నాయకులు శ్రీనివాసరావు పుట్టినరోజు కార్యక్రమం
జనం న్యూస్ జనవరి 13 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా రాష్ట్ర బి జె పి నాయకులు గాదె శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం కొత్త జోగంపేట గ్రామం లో బాలింతలకు బేబి కిట్లు అందజేసి గర్భిణీ స్త్రీలకు సీమంతం…
క్రీస్తు లూథరన్ చర్చ్ సంఘ కాపరి గృహనిర్మాణ శంకుస్థాపన ఆరాధన
జనంన్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 13 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల క్రీస్తు లూథరన్ చర్చ్ సంఘ కాపరి గృహనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా బిషప్ గుంటూరు వెస్ట్ సినడ్ జంగాల ప్రభాకర్…
రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి: ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
జనం న్యూస్ జనవరి 14(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఉరవకొండ నియోజకవర్గంరాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.…
వజ్రకరూర్ మేజర్ గ్రామపంచాయతీ ఆఫీస్ నందు సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన సర్పంచ్ మోనాలిసా
జనం న్యూస్ జనవరి 14(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ ఆఫీస్ నందు సర్పంచ్ మోనాలిసా, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించడం జరిగింది, సర్పంచ్ మోనాలిసా మాట్లాడుతూ మన…
తిప్పరాజుపల్లి లో గోకులం షెడ్ లను ప్రారంభించిన మంత్రి సవితమ్మ.
జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం,గోకులాల ఏర్పాటుతో వ్యవసాయానికి సాయంగా ఉంటుందని మంత్రి సవితమ్మ తెలిపారు.గోరంట్ల మండలం తిప్పారాజుపల్లి గ్రామంలో రైతు లక్ష్మీబాయి యొక్క గోకులం షెడ్ నుప్రారంభించిన మంత్రి సవితమ్మ.…
గోరంట్ల లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సవితమ్మ
———మాజి సియం వైయస్ జగన్ పై మంత్రి సవితమ్మ ఫైర్ ——–బడుగు,బలహీన వర్గాల ద్రోహి జగన్ జనం న్యూస్ జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తిప్పరాజు పల్లి…
పూడిమడకలో ఘనంగా శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలు
దుప్పట్లు,స్కూల్ బ్యాగులు పంపిణీ అచ్యుతాపురం(జనం న్యూస్):శ్రీ స్వామి వివేకానంద 162 వ జయంతి వేడుకలు శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద ఆర్గనైజేషన్ అధ్యక్షులు,కార్యదర్శిలు చోడిపల్లి అప్పారావు, మేరుగు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జయంతి కార్యక్రమంలో భాగంగావయోవృద్ధులు,వితంతువులు,దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ మరియు చిన్నారులకు…
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలి||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు వంటి ఇతర జూద క్రీడలు నిర్వహిస్తే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు…
ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి కొండపల్లి
జనం న్యూస్ 13 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నేడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దరాష్ట్ర చిన్న, సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు మంత్రి.కొండపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి బస్సులు ప్రారంభించారు.విజయనగరం, ఎస్.కోట మరియు పార్వతీపురం డిపోలకు చెందిన…