పేదింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యంమార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామంలోఈరోజు పంచాయతీ కార్యదర్శి శంకర్ తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్.అనంతరం మాట్లాడుతూ పేదవారి ఇంటి…
ఘనంగా వై ఎస్ ర్ 76జయంతి వేడుకలు
జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలోఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ…
ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు
జనం న్యూస్,జూలై 08, అచ్యుతాపురం:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జనహృదయనేత సజీవంగా జన హృదయలలో సుస్థిర స్థానాన్ని సాధించిన డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి సందర్భంగా అచ్యుతాపురం మండలం జంగులూరు జంక్షన్, అచ్యుతాపురం సచివాలయం…
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
జుక్కల్ జులై 8 జనం న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా..ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహానేత చిత్రపటానికి నియోజకవర్గ నాయకులతో కలిసి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
తడ్కల్ కేంద్ర ప్రాథమిక పాఠశాలలో పిటిఎం సదస్సు
ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, జనం న్యూస్,జులై 08,కంగ్టి సంగారెడ్డి కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ కేంద్ర ప్రాథమిక పాఠశాల లో మంగళవారం పిటిఎం సదస్సు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేష్,ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు పిల్లల తల్లి తండ్రులు పాఠశాల నుంచి పిల్లలు ఇంటికి…
బూతు స్థాయి అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమం
(జనం న్యూస్ చంటి జులై 8) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో బూత్ స్థాయి అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమం 41_దుబ్బాక శాసనసభ నియోజకవర్గం గురించి ఈరోజు రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మన సిద్దిపేట జిల్లా కలెక్టర్…
జీవో 49 రద్దు చేసి ఆదివాసీ హక్కులను కాపాడాలని గవర్నర్ ను కోరిన మాజీ ఎంపీ సోయం బాపూరావు.
జనం న్యూస్ 8జులై. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ రిపోటర్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసి హక్కులను కాలరాసే విధంగా ఉందని ఈ జీవోను వెంటనే రద్దుచేసి ఆ…
వై ఎస్ ఆర్ సేవలు చిరస్మణీయం.మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్.
జనం న్యూస్ 8జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ రిపోటర్. కె ఏలియా. జైనూర్, ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మణియ మని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ అన్నారు.…
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను అడ్డుకుంటాం
జనం న్యూస్ జులై(8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాలమండల కేంద్రంలో మంగళవారంనాడు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు తోనుకునూరు రమేష్ గౌడ్ మీడియా సమావేశంలో…
కంకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు డొనేషన్ చేసిన బిజెపి జిల్లా నాయకులు కంకల్ రవీందర్.
జనం న్యూస్ జూలై 08 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది. రవీందర్ కొండల కుమారుడు జ్యోతిరాధిత్య…