• August 30, 2025
  • 39 views
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మహిళా కన్వీనర్ గా వీరమల్ల రామశ్రీ

జనం న్యూస్:30 ఆగస్టు శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ గారు వీరమల్ల రమశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తనని నియమకం పట్ల సంతోషం వ్యక్తం చేసి రమశ్రీ…

  • August 30, 2025
  • 40 views
తోటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలోని 1999/2000 పదవ తరగతి బ్యాచ్ తమతోపాటు చదువుకున్న తోటి మిత్రుడు ఓనపాకల రాజు తల్లి ఓనపాకల లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో విషయం తెలుసుకున్న…

  • August 30, 2025
  • 43 views
ఉద్యోగం విరమణ చేసిన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ సన్మానం

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యోగం చేస్తున్నా వారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేయడం సహజం అని ప్రధానోపాధ్యాయుడు జనార్థన్ అన్నారు మండల కేంద్రంలోని గల బాలుర ప్రభుత్వ…

  • August 30, 2025
  • 43 views
అలరించిన ముగ్గుల పోటీలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మొదటి బహుమతి కైవసం చేసుకున్న కవిత నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి లోని జూనియర్ సివిల్ కోర్టు వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 32 వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుని…

  • August 30, 2025
  • 41 views
కామన్‌ వెల్త్‌లో మనోడికి స్వర్గం

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అహ్మదాబాద్‌లో జరుగుతున్న కామన్‌ వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు సత్తా చాటాడు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్‌ 79 కిలోల విభాగంలో…

  • August 30, 2025
  • 39 views
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2024 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణం హుకుంపేటకు చెందిన…

  • August 30, 2025
  • 43 views
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు” వారోత్సవాల్లో భాగంగా “తెలుగు భాషా దినోత్సవం”

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జనసేనాని పుట్టినరోజు వారోత్సవాల్లో మూడోరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే…

  • August 30, 2025
  • 41 views
పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళలు

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని బాబామెట్టలో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం టూ టౌన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.బాబా మెట్టలోని సప్తగిరి అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి…

  • August 30, 2025
  • 50 views
విద్యార్థులకు స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ పంపిణీ

జనం న్యూస్,ఆగస్టు 30,అచ్యుతాపురం: మండలంలోని తిమ్మరాజుపేట మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ గ్రామ సర్పంచ్ శరగడం భాగ్యలక్ష్మి శివ బాపునాయుడు చేతుల మీదగా శనివారం స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శివ బాపునాయుడు…

  • August 30, 2025
  • 45 views
కేంద్రం యూరియా కోతపై ఎంపీ వంశీకృష్ణ మండిపాటు

జనం న్యూస్, ఆగస్టు 30, పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా కొరత సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు…