• June 16, 2025
  • 14 views
యోగా డే నిర్వహణను ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు గతంలో మహానాడు, ఇప్పుడు యోగా డే నిర్వహణలో ప్రజాప్రతినిధులు, ప్రజలతో ప్రత్తిపాటి సమన్వయం బాగుందన్న ముఖ్యమంత్రి 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను ముఖ్యమంత్రి ఎంతో…

  • June 16, 2025
  • 14 views
చిలకలూరిపేట మున్సిపాలిటీలో కుంభకోణాలపై సమగ్ర విచారణ కోసం మున్సిపల్ శాఖ మంత్రి కి ఎంపీ లేఖ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11 మంది సిబ్బందిపై వేటు పడటం, కొంతమంది పై చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులు కోరడం తో మున్సిపల్…

  • June 16, 2025
  • 19 views
పార్టీకోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

జనం న్యూస్: 16 జూన్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ చిన్నకోడూరు మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలిగా నూతనంగా నియమకమైన చెర్లంకిరెడ్డిపల్లి…

  • June 16, 2025
  • 18 views
నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం

జనం న్యూస్- జూన్ 16 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టి వంద రోజుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంటే నందికొండ మున్సిపాలిటీలో మాత్రం అటువంటి చర్యలు శూన్యం, డ్రైనేజీల్లో పూడికతీత…

  • June 16, 2025
  • 14 views
పర్యావరణ పరిరక్షణ కు ప్రధాన మోడీ పిలుపు మొక్కలు నాటిని బిజెపి నాయకులు

జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణ శాఖ అధ్యక్షుడు అరిగెల తేజ వెంకటేష్ అధ్యక్షతన చంద్రబాబు ఉద్యానవనం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ళ దొరబాబు…

  • June 16, 2025
  • 12 views
స్వదేశానికి తిరిగి వచ్చిన ఎంపీ గంటి హరీష్ కుమార్ ఘనంగా సన్మానించిన నాయకులు

జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోక్ల్ సభ మాజీ స్పీకర్ దివంగత జి ఎం సి బాలయోగి వారసుడిగా యు ఎన్& ప్రపంచ పార్లమెంట్లో ఉగ్రవాదానికి ఖచ్చితమైన సమాధానం గా నిలిచి ఈరోజు…

  • June 16, 2025
  • 13 views
బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ : 16 జూన్ సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఫాదర్స్ డే సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవ వేడుకలను నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్…

  • June 16, 2025
  • 12 views
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి క్యాంప్ ఆఫీసు నందు జరిగిన పత్రిక సమావేశo

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ 3. o ఈ 11 సంవత్సరాల కాలంలో సుపరిపాలన అమృతకాలం సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు…

  • June 16, 2025
  • 13 views
కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు…

మద్నూర్ జూన్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కార్గ గ్రామంలో నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ భూభారతి సదస్సులో పాల్గొన్నారు చిన్న తడ్గూర్ గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో…

  • June 16, 2025
  • 11 views
ప్రగతి నగర్ ఒకటవ సంక్షేమ సంఘం ఎన్నికలలో యాబై ఐదు ఓట్ల మెజారిటీతో మాచర్ల విష్ణు ఘనవిజయం

జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బస్తీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాచర్ల విష్ణు శేరిలింగంపల్లి నియోజక వర్గం, కూకట్ పల్లి డివిజన్ పరిధిలో గల ప్రగతి నగర్ ఒకటవ సంక్షేమ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com