వైఎస్ఆర్సిపి జిల్లా విస్తృత స్థా యి సమావేశంలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ)
జనం న్యూస్ 04 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు నగరపాలక సంస్థ విజయనగరం, పూల్ భాగ్ రోడ్డు లో గల జగన్నాథ ఫంక్షన్ హాల్ నందు విజయనగరం జిల్లా పరిషత్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా…
రెండు చోరీ కేసుల్లో నిందితుడికి ఐదు సం.ల 8మసాల జైలు, జరిమాన జనం న్యూస్ 04 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రామభద్రపురం పోలీసు స్టేషన్లో 2023, 2024 సం.లో ఒక ఇంటిలోను, మరో షాపులోను చోరీలకు పాల్పడిన…
మహిళలపై జరిగే దాడుల కేసుల్లో నిందితులను శిక్షించబడడంలో జిల్లానే ప్రధమం
రాష్ట్ర హోం మరియ విపత్తుల నిర్వహణ3 మంత్రివర్యులు వంగలపూడి అనిత జనం న్యూస్ 04 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళలపై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో నిందితులను శిక్షించడంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లాప్రధమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర…
జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష
జనంన్యూస్ 03 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం) ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, నర్సింగ్ సూపర్డెంట్లు, ఫార్మాసిస్టులతో ప్రత్యేక సమావేశం విష జ్వరాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో రాబోయే రోజుల్లో విష జ్వరాలు…
రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం
క్షయవ్యాధిని అరికట్టవచ్చు సరైన సమయంలో క్షయవ్యాధి లక్షణాలను గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. జనం న్యూస్ జూలై 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- సరైన సమయంలో క్షయవ్యాధి లక్షణాలను గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని,సమాజంలో…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్ ను కలిసిన స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి.
మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైసీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి. కంభం సర్కిల్ ప్రతినిధి, జూలై 03 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా, కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూత్…
…గ్రామంలో ఘనంగా బీరన్న బోనాలు
జనం న్యూస్ జులై 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బీరన్న బోనాలను గ్రామ ప్రజలు ఆడపడుచులు మహిళలు ఘనంగా నిర్వహించుకుంటారు బోనాలను ఎత్తు కొని గొల్ల…
ప్రకృతి వ్యవసాయ రైతుల పొలాలలో మట్టి నమూనాల సేకరణ
జనం న్యూస్ జూలై 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే,ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా. గురువారం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం,బరాకత్ గూడెం గ్రామాలలోని ఆసక్తి గల 125 మంది రైతుల పొలాల…
ఇందిరమ్మ ఇండ్లు తొందరగా పూర్తి చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్….
బిచ్కుంద జూలై 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మునిసిపాలిటీలో భద్రాల్ తాండ మరియు గోపనపల్లి ఏరియాలలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగే వాటిని కమీషనర్ పరిశీలించడం జరిగింది. లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం…
రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారుడు దరువు అంజన్నకు సత్కారంసన్మానించిన ప్రజా, జర్నలిస్టు,విశ్వకర్మ సంఘాలు
జనం న్యూస్ జులై 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి నిబద్ధుడనై పనిచేస్తా – దరువు అంజన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సేవకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు అంజన్న ను సాంస్కృతిక శాఖ…