• March 29, 2025
  • 24 views
రూ.కోట్ల ఆస్తిని ఇవ్వడం సమంజసమా: బొత్స

జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో లులు మాల్‌ భూమి లీజుపై ప్రభుత్వ నిర్ణయాన్ని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పారదర్శకత లేకుండా సుమారు…

  • March 29, 2025
  • 28 views
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపం తెలియచేసిన విజయనగరం జిల్లా క్రైస్తవ సంఘాలు

జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాజమండ్రి లో అకాల మరణమునకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ సమాజంనకు తీరని లోటు, ఆయన అనేక పేదలను, అనాధులను పోసించే గొప్ప వ్యక్తి…

  • March 29, 2025
  • 33 views
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగారం, జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు జయనగరం పట్టణం గోకపేటకు చెందిన కంది…

  • March 28, 2025
  • 30 views
జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను స్పెషల్ డ్రైవ్ టీమ్ సభ్యులు తనిఖీ

జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పి.సి.పియన్.డి.టి. అడ్వైజరి కమిటి సమావేశంను డా. జి. అన్నా ప్రసన్నకుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన…

  • March 28, 2025
  • 29 views
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వెలుగు కాశీరావు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 28.ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు మసీదు వద్ద రంజాన్ మాసంని పురస్కరించుకొని జనసేన పార్టీ తర్లుపాడు మండల నాయకులు వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు…

  • March 28, 2025
  • 28 views
వన్ నేసన్ వన్ ఎలక్షన్ ఓకే దేశం ఓకే ఎన్నిక పై భారతీయ జనతా పార్టీ ద్రుష్టి

జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు:ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మండల అధ్యక్షుడు రా మెల్లరాజశేఖర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే…

  • March 28, 2025
  • 23 views
వన్ నేసన్ వన్ ఎలక్షన్ ఓకే దేశం ఓకే ఎన్నిక పై భారతీయ జనతా పార్టీ ద్రుష్టి

జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు :ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మండల అధ్యక్షుడు రా మెల్లరాజశేఖర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్…

  • March 28, 2025
  • 31 views
కోరేపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి…

  • March 28, 2025
  • 32 views
చిట్కుల్ గ్రామంలో జగనేకేరాత్ ఘనంగా నిర్వహించారు

జనం న్యూస్ మార్చ్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి:మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులందరూ మసీదులో జగనే కేరాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాత్రి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు చిట్కుల్…

  • March 28, 2025
  • 34 views
గ్రామాల్లో పల్లె నిద్ర చేసి ప్రజలతో మమేకమవుతున్న పోలీసులు– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక:జిల్లాలో వివిధ గ్రామాలను సంబంధిత పోలీసు అధికారులు సందర్శించి, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ, వివిధ నేరాల నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తూ, గ్రామాల్లో పల్లె నిద్ర చేసి, వారి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com