సి.ఐ బి. సుబ్బ నాయడుకు ఘనసత్కారం.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 15 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట :మండల గ్రామీణ సీఐ బి. సుబ్బ నాయుడుకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు…
అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మంత్రి సవితమ్మ
ప్రతి ఏటా జన్మదిన వేడుకలు అనాధ ఆశ్రమంలోనే జరుపుకుంటున్న మంత్రి సవితమ్మ అనాధ ఆశ్రమo లోని విద్యార్థులు సంక్షేమం కోసం 2,00116 చెక్కును ఆశ్రమ నిర్వాహకులకు అందజేసిన మంత్రి సవితమ్మ జనం న్యూస్ జనవరి 15 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్)…
ఉత్సాహంగా సాగిన సంక్రాంతి ముగ్గుల పోటీలు
జనంన్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 15…. సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. సంక్రాంతి పర్వదినంమంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద జరిగాయి. కొంతమంది ఆర్థిక సహాయంతో…
గాదె వారిపల్లెలో .కబాడీ పోటీలు జనసేన ఆధ్వర్యంలో
జనం.న్యూస్.బద్రి ఈరోజు గాదెవారి పల్లి గ్రామంలో. భోగి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో. కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగినది ఈ కబడ్డీ పోటీలలో టిడిపి జనసేన పెద్దలు ఆధ్వర్యంలో. నిర్వహించడం జరిగింది ముఖ్య చీఫ్ గెస్ట్ మాచర్ల నియోజకవర్గం జనసేన పార్టీ…
రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 14 (జనం న్యూస్):- ధాన్యలక్ష్మి ధనలక్ష్మిలా రూపుదాల్చి రైతు తలుపుతట్టిన వేళ… అన్నదాత ముఖం చిరునవ్వులద్దుకున్న వేళ… సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది మా జనం న్యూస్ ఛానెల్…
కుందురు నాగార్జున రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బిక్క రామాంజనేయరెడ్డి.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 14, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుందూరు నాగార్జున రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఐటీ రంగ…
ఘనంగా సంక్రాంతి పండుగ
జనం న్యూస్ 14 జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని రెడ్డిపేట గ్రామం రామారెడ్డి మండలం లోని గాడిలా ప్రేమలత సంక్రాంతి పండుగ స్పెషల్ ముగ్గులు వేయడం జరిగింది పలువురు మహిళలు ముగ్గులు వేసి ఆనందం…
ప్రజా శంఖారావం క్యాలెండర్ ఆవిష్కరణ
చేగుంట జనవరి 14 (ప్రజా శంఖారావం ) మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో రామాయం పేట సీఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రజా శంకరావం క్యాలెండర్…
రొంపిచర్ల మండలంలో మోటమల్లెల గ్రామపంచాయతీలో పలు దేవాలయాల్లో హుండీలు చోరీ.
జనం న్యూస్ (జనవరి 13) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం లోని మోట మల్లెల గ్రామ పంచాయతీలో ఆదినివారిపల్లి – బి. చెల్లా వాండ్ల వారి పల్లి మధ్యలో ఉన్న ఊడగలమ్మ తల్లి అమ్మవారి హుండీ, ఆదినివారిపల్లి హరిజనవాడలోని మాతమ్మ గుడిలోని…
వస్త్రాలు వితరణ :-ఏగిరెడ్డి నారాయణరావు టిడిపి సీనియర్ నాయకులు
బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి:- మండలం పరిధిలో గల బర్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తండ్రి యోగి రెడ్డి వెంకట్ నాయుడు తల్లి భారతి జ్ఞాపకార్థంగా వారి కుమాడు ఏగిరెడ్డి నారాయణరావు అన్నపూర్ణ ఎలక్ట్రికల్ అధినేత టిడిపి సీనియర్ నాయకులు…