యువత ఆన్లైన్ బెట్టింగ్ కు బానిస కావొద్దు
జనం న్యూస్ మార్చి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత విద్యార్థులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని కోదాడ బీసీ యువజన…
యువత వ్యసనాలకు బలి కావద్దు నార్కోటిక్ డిఎస్పి సోమనాథం ..
బిచ్కుంద మార్చి 26 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు యాంటీ నార్కెటిక్ బ్యూరో ఉమ్మడి నిజామాబాద్ డిఎస్పి ఎం.సోమనాథం కళాశాలను సందర్శించి…
ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. నిజామాబాద్, రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మార్చి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో…
నవోదయ లో సీటు సాధించిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థిని
జనం న్యూస్ మార్చి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జనవరిలో జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలలో మునగాల లోని సాయి గాయత్రి విద్యాలయలో ఐదవ తరగతి చదువుతున్న తంగేళ్ళగూడెం గ్రామానికి చెందిన మొలుగూరి జెస్సికా ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో…
ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు ఎండల తీవ్రత దృష్ట్యా తి సుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులు నియంత్రణ ప్రణాళికపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన అదనపు కలెక్టర్ జనం న్యూస్, మార్చి 27, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ప్రజలు…
బెట్టింగ్ లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు
చిలిపి చెడు ఎస్సై నర్సింలు జనం న్యూస్ మార్చ్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లపై యాప్స్ ల ద్వారా ఎవరైనా బెట్టింగ్ లకు, అసాంఘిక కార్యకలాపాలకు, పాల్పడితే చర్యలు…
మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానికి జైలు శిక్ష-ఎస్సై సంపత్ గౌడ్
జనం న్యూస్- మార్చి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానికి జైలు శిక్ష విధించబడుతుందని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు, వాహనాలకు సంబంధించిన సరైన పేపర్…
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇమ్మడి కాశీనాధ్, కందుల రోహిత్ రెడ్డి
జనంన్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 26. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు లో గల రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయఅధికారి ఏఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యఅతిధులు జనసేన పార్టీ మార్కాపురం ఇంచార్జీ ఇమ్మడి…
మానవతా సదన్’ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి..
జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్, మార్చి 26 : డిచ్పల్లిలోని మానవతా సదన్ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్ వే (అథాంగ్) ప్రైవేట్…