• October 5, 2025
  • 36 views
దత్తన్న అలాయ్ బలాయ్ అంటే ఆ మాత్రం ఉంటది..

జనం న్యూస్ అక్టోబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దసరా తర్వాత రోజు దత్తన్న అలాయ్ బలాయ్ అంటే అందరికీ ఓ ఎమోషన్. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఒక్క చోట చేర్చి.. దత్తన్న ఇచ్చే ఆతిధ్యం అదరహో.. ప్రతి ఏటా…

  • October 5, 2025
  • 41 views
అధికారిక లాంఛనాలతో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 73 అంత్యక్రియలు ఇవాళ శనివారం మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో దామోదర్…

  • October 5, 2025
  • 42 views
పట్టించుకోని మార్కెట్ సిబ్బంది

బిచ్కుంద అక్టోబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నాడు ప్రోగ్రాం చేయడం జరిగింది తిన్న ఇస్తారని ఆఫీస్ కాంపౌండ్ లో పడేశారు, మార్కెట్ కు వచ్చిన వ్యవసాయదారుడు…

  • October 5, 2025
  • 36 views
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు..!

జనంన్యూస్.నిజామాబాద్ రూరల్. 05. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ…

  • October 4, 2025
  • 48 views
స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలిమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 05అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో రాబోవు స్థానిక జడ్పిటిసి ఎంపీటీసీ ఎలక్షన్లోతెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి…

  • October 3, 2025
  • 40 views
బిచ్కుందలో అంగరంగ వైభవముగా నిర్వహించిన దుర్గమాత నిమజ్జన శోభాయాత్ర.

బిచ్కుంద అక్టోబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లో సార్వజనిక దుర్గామాత , దేవీ శరణ్యవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు తొమ్మిది రకాలుగా అవతారలతో భక్తులకు దర్శనమిచ్చి పూజలు, కట్న కానుకలు స్వీకరించారు. శుక్రవారం…

  • October 3, 2025
  • 45 views
వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేసిన ఏం డీ అన్వర్

జనం న్యూస్, అక్టోబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మాణానికి కర్కపట్ల గ్రామానికి చెందిన ఎం డి అన్వర్,పది…

  • October 3, 2025
  • 40 views
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ అక్టోబర్ 03 నడిగూడెం యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మానవ…

  • October 3, 2025
  • 38 views
డోంగ్లి మండల బిజెపి మండల అధ్యక్ష పదవికి ధనుంజయ పటేల్ రాజీనామా ….

డోంగ్లి అక్టోబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ధనుజయే పాటిల్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని తెలిపారు ఈరోజు రేపు బీజేపీ పార్టీ కు గుడ్ బాయ్…

  • October 3, 2025
  • 38 views
చిలకలూరిపేట పట్టణంలో ని పోలిరెడ్డి పాలెం మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు వైద్య ఆరోగ్య శాఖసిబ్బంది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 యం వెంకటేశ్వర్లు పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులకు దోమల నివారణకై అవగాహన కల్పించడం జరిగింది, పగటిపూట దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి…