సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…
బిచ్కుంద మార్చ్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శివ సాయి కాలనీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .15 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను బుధవారం…
హత్నూర ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు! తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్
జనం న్యూస్. మార్చి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని. మత సమరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగఅని హత్నూర…
ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించిన 1 టౌన్ పోలీసులు
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శాంతినగర్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలు, బెట్టింగ్ యాప్లు, ఫోక్సో కేసులు, ట్రాఫిక్పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ… సైబర్…
అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్… తప్పిన ప్రమాదం
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం-విశాఖ రోడ్డులో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. మద్యంమత్తులో ఓ టిప్పర్ డ్రైవర్ హల్చల్ చేశాడు. లెండి కాలేజీ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ర్యాష్ డ్రైవింగ్…
విజయనగరం సమగ్ర అభివృద్ధికి ఏప్రిల్ 5న సెమినార్
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యల నగరంగా పేరుపొందిన విజయనగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకరరావు అన్నారు. ఎల్.బి.జి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
డ్రోన్స్ తో పేకాట, కోడి పందాల స్థావరాలపై రైడ్ నిర్వహించిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం హుకుంపేట శివార్లలో పేకాట ఆడుతున్న వారిపైన, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివార్లలో కోడి పందాలు ఆడుతున్న…
రహదారుల అభివృద్ధి పనుల నిమిత్తం బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ ఆర్డీసి చైర్మన్ ప్రగడ
జనం న్యూస్,మార్చి25, అచ్యుతాపురం:ఈరోజు విజయవాడలో ఆర్&బి కార్యాలయంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ బోర్డు సమావేశంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, రహదారుల అభివృద్ధి…
సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి
సహాయ నిధి చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,మార్చి25,:అచ్యుతాపురం: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని యలమంచిలిఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు మంగళవారం…
“ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వసతులు కల్పించాలి”
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకపోవడం బాధాకరమని ఏబీవీపీ విజయనగరం విభాగ్ కన్వీనర్ బొబ్బాది సాయికుమార్ అన్నారు. సోమవారం కోట…
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరుబాట-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణ ,…