…..లేబర్ కోడ్ లను రద్దు చేయాలిసార్వత్రిక సమ్మెకు మద్దతుగా పరకాలలో కార్మికుల ర్యాలీ
జనం న్యూస్ జులై 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల: కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి డిమాండ్ చేశారు.గురువారం…
ఇసుక లారీల పైన పరదా లేదు వేగం ఓవర్ లోడు తగ్గేదేలే
( జనం న్యూస్ 9 జూలై మండలం ప్రతినిది కాసిపేట రవి ) ప్రతి రోజు గోదావరి నుంచి ఇసుకతో కూడిన లారీలు రాత్రి పగలు అనే తేడా లేకుండాభీమారం మండల కేంద్రము నుండి ఇసుక లారీలు ఇసుక పైన కవర్…
అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
జనం న్యూస్ జూలై 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో గల కమల ప్రసన్న నగర్ కాలనీలో రూ. ఇరవై ఐదు లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్ పనులను కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…
ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా మహిళలను కోటీశ్వరులు చేయాలి. చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్ జూలై 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఇందిరా మహిళ శక్తి వేడుకలలో భాగంగా పాపిరెడ్డి నగర్ లోని శ్రీ వీరాంజనేయ శివాలయం ఆవరణలో జి హెచ్ ఎం సి , పి ఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో సి…
ఐక్య పోరాటాలతో హక్కులు సాధించుకోవాలి’
జనం న్యూస్ జూలై 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలో కార్మిక,కర్షక,వ్యవసాయ కార్మికుల విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా మండల కేంద్రంలో సీఐటీయూ,రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో. భారీ ప్రదర్శన నిర్వహించన…
ఘనంగా మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు
జనం న్యూస్ 9జూలై కొమురం భీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోటర్. జైనూర్:పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ…
కల్తీ కల్లు తాగడం వల్ల అస్వస్థతతో చికిత్స పొందుతున్న సత్యనారాయణ ను పరామర్శించిన జనసేన నాయకులు : ప్రేమ్ కుమార్.
జనం న్యూస్ జులై 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రాందేవ్ రావు హాస్పిటల్ లో జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న సత్యనారాయణను పరామర్శించి…
ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవం -ఇంగిలే కేశవ్ రావు
జనం న్యూస్ 9జూలై కొమురం భీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. జిల్లా స్టాఫ్ రిపోటర్. జైనూర్ మండలం పట్నపూర్ శ్రీ సిద్దేశ్వర్ సంస్థాన్ యందు గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా బాబా సతీమణి ఇంగిలే దుర్పత బాయి చేతుల మీదుగా శ్రీ పూలజీ…
మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు
జనం న్యూస్ జులై 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని క్రీ శే మామిడి త్రిశూల్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే మండలం లోని ఆరేపల్లి గ్రామానికి చెందిన…
రోడ్డు వెడల్పు చేయాలంటూ పొర్లు దండాలు
జనం న్యూస్ జూలై(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంమైన తుంగతులో బుధవారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. పనులవై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై పొర్లుదండాలు పెట్టారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల…